Mumbai : వీళ్లు అసలు మనుషులేనా? డ్రగ్స్ కోసం కన్న బిడ్డనే అమ్ముకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా మత్తులో మునిగి తేలుతున్నారు.. డ్రగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డువచ్చిన వారి అడ్డును తొలగిస్తున్నారు.. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరీ ఏరియాకు చెందిన షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా డ్రగ్స్కు అలవాటుపడ్డారు.. వారు అలా మత్తు కోసం మనుషులు అనే సంగతి కూడా మర్చిపోయారు.. డ్రగ్స్ కోసం కడుపున పుట్టిన బిడ్డనే అమ్ముకున్నారు.. ఎంత దారుణం..
అసలు విషయానికొస్తే.. తమ రెండేళ్ల కుమారుడితో పాటు నెల రోజుల పసిపాపను విక్రయించారు. తొలుత తమ రెండేళ్ల కుమారుడిని రూ.60వేలకు అమ్ముకున్నారు. నెల రోజుల పసిపాపను కూడా షకీల్ మక్రానీ అనే వ్యక్తికి రూ. 14 వేలకు విక్రయించారు.. ఇదిలా ఉండగా ఈ విషయం కాస్త షబ్బీర్ ఖాన్ సోదరి రుబీనాకు ఈ విషయం తెలియడంతో ఆగ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా ఖాన్తో పాటు ప బిడ్డను కొనుగోలు చేసిన షకీల్ మక్రానీ, డ్రగ్స్ ఏజెంట్ ఉషా రాథోడ్ను అరెస్ట్ చేశారు.
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
వారు అమ్మేసిన పసిపాపను శుక్రవారం ముంబైలోని అంధేరీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. షబ్బీర్ దంపతులు అమ్మేసిన రెండేళ్ల కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. అరెస్టయిన నిందితుల్లో తల్లిదండ్రులు షబ్బీర్, సానియా ఖాన్, షకీల్ మక్రానీ ఉన్నారు. విక్రయం ద్వారా కమీషన్ తీసుకున్న ఉషా రాథోడ్ అనే ఏజెంట్ను క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది.డ్రగ్స్కు బానిసైన దంపతులు అంధేరీలో డబ్బు సంపాదించడానికి తమ ఇద్దరు పిల్లలను అమ్మేశారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే, జంట కుటుంబీకులకు కథ వెలుగులోకి వచ్చింది. మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితులు దంపతులు. అసలు పిల్లలను ఎవరు కొన్నారో అనే విషయం ఇంకా తెలియలేదు.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!