దారుణం: భర్త ఆ పని చేశాడని.. పిల్లలను బాత్ టబ్ లో ముంచి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వివాహ బంధంలో ప్రేమ కన్నా అనుమానమే ఎక్కువ కనిపిస్తుంది. ఆ అనుమానంతో భార్యాభర్తలు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఇటీవల భార్య అనుమానించిందని ఆమెను, కన్న బిడ్డలని కడతేర్చి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి సంఘటనే జర్మనీలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. జర్మనీలోని సోలెంగెన్ పట్టణానికి చెందిన ఒక మహిళకు కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తితో పెళ్ళైంది. వీరికి ఆరుగురు పిల్లలు. ఎప్పుడు సంతోషంగా ఉండే వీరి కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది. భర్త వేరొక మహిళతో చనువుగా ఉన్న ఫోటో ఒకటి భార్య కంటపడింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురైంది. కోపంలో అనుకోని దారుణ నిర్ణయం తీసుకుంది. భర్త మీద కోపంతో ఇంట్లో ఉన్న ఐదుగురు పిల్లలను బాత్ టబ్ లో ముంచి హత్య చేసింది.
Also Read
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
అనంతరం ఆమె కూడా దగ్గర్లోని రైల్వే ట్రాక్ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడ స్థానికులు ఆమెను ఆపి పోలీసులకు అప్పగించారు. భర్త, పెద్ద కుమారుడు బయటికి వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గతేడాది జరుగగా.. ఇటీవల కోర్టు ఆమెకు తగిన శిక్షను విధించింది. ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునివ్వగా.. ఆమెకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ఒక లాయర్ పిటిషిన్ పెట్టడం మరో సంచలనంగా మారింది. ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే ఆమె అలా చేసిందని కోర్టులో తెలిపాడు. దీనికి న్యాయస్థానం వివరణ కావాలని, ఆమె పిల్లలను చంపిన తర్వాత భర్తకు ఇక నా పిల్లలను చూసే అవకాశం నీకు లేదని మెసేజ్ పెట్టింది.. అంటే మానసిక స్థితి సరిగ్గా లేనివారు అలాంటి మెసేజ్ ఎలా పెట్టగలరు అని తెలుపూతూ బెయిల్ ని నిరాకరించింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?