Madhya Pradesh: మైనర్ బాలికపై అంబులెన్స్లో సామూహిక అత్యాచారం..
- మధ్యప్రదేశ్లో దారుణం..
- మైనర్ బాలిక కిడ్నాప్..
- అంబులెన్స్లో సామూహిక అత్యాచారం..
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని దారుణం జరిగింది. మౌగంజ్ జిల్లాలో కదులుతున్న అంబులెన్స్లో ఇద్దరు వ్యక్తులు 16 ఏల్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌగంజ్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది.
Read Also: Minister Nadendla Manohar: రైతులకు అండగా ఉంటాం.. దళారులను ప్రోత్సహించొద్దు..
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
ఇద్దరు వ్యక్తులు తనను బలవంతంగా కిడ్నాప్ చేసి జననీ ఎక్స్ప్రెస్ అంబులెన్స్లో బలవంతంగా ఎక్కించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని ‘‘108 అంబులెన్స్’’ అని కూడా పిలుస్తారు. జననీ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ను మధ్యప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోని తల్లులు, అనారోగ్యంతో ఉన్న శిశువులు, పేద కుటుంబాల అత్యవసర రవాణా సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది.
నిందితులను వీరేంద్ర చతుర్వేది (అంబులెన్స్ డ్రైవర్), అతని మిత్రుడు రాజేష్ కేతవ్గా గుర్తించారు. బుధవారం రాత్రి వీరిద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు మౌగంజ్ జిల్లాలోని నైగర్హి తహసీల్ నివాసితులు. ఘటన జరిగిన ప్రాంతంమైన హనుమాన తహసీన్ నుంచి నిందితులు గ్రామం 50 కి.మీ దూరంలో ఉంది. ‘‘సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ నవంబర్ 25న బాధితురాలు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించబడింది మరియు సోదాలు ప్రారంభించబడ్డాయి. నిందితులిద్దరినీ నగరి నుండి బుధవారం అరెస్టు చేశాము’’ అని మౌగంజ ఎస్సీ సర్నా ఠాకూర్ అన్నారు.
తాజావార్తలు
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
-
Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో