Madhya Pradesh: మైనర్ బాలికపై అంబులెన్స్లో సామూహిక అత్యాచారం..
- మధ్యప్రదేశ్లో దారుణం..
- మైనర్ బాలిక కిడ్నాప్..
- అంబులెన్స్లో సామూహిక అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని దారుణం జరిగింది. మౌగంజ్ జిల్లాలో కదులుతున్న అంబులెన్స్లో ఇద్దరు వ్యక్తులు 16 ఏల్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌగంజ్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది.
Read Also: Minister Nadendla Manohar: రైతులకు అండగా ఉంటాం.. దళారులను ప్రోత్సహించొద్దు..
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
ఇద్దరు వ్యక్తులు తనను బలవంతంగా కిడ్నాప్ చేసి జననీ ఎక్స్ప్రెస్ అంబులెన్స్లో బలవంతంగా ఎక్కించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని ‘‘108 అంబులెన్స్’’ అని కూడా పిలుస్తారు. జననీ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ను మధ్యప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోని తల్లులు, అనారోగ్యంతో ఉన్న శిశువులు, పేద కుటుంబాల అత్యవసర రవాణా సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది.
నిందితులను వీరేంద్ర చతుర్వేది (అంబులెన్స్ డ్రైవర్), అతని మిత్రుడు రాజేష్ కేతవ్గా గుర్తించారు. బుధవారం రాత్రి వీరిద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు మౌగంజ్ జిల్లాలోని నైగర్హి తహసీల్ నివాసితులు. ఘటన జరిగిన ప్రాంతంమైన హనుమాన తహసీన్ నుంచి నిందితులు గ్రామం 50 కి.మీ దూరంలో ఉంది. ‘‘సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ నవంబర్ 25న బాధితురాలు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించబడింది మరియు సోదాలు ప్రారంభించబడ్డాయి. నిందితులిద్దరినీ నగరి నుండి బుధవారం అరెస్టు చేశాము’’ అని మౌగంజ ఎస్సీ సర్నా ఠాకూర్ అన్నారు.
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!