Extramarital Affair: భర్త విదేశాల్లో.. ప్రియుడితో భార్య బెడ్రూంలో.. ఆ తర్వాత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Married Woman Eloped With Another Guy While Husband In Foreign: కుటుంబ పోషణ కోసం భర్త విదేశాలకు వెళ్తే.. భార్య మాత్రం దారి తప్పింది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన పిల్లల్ని ఒక రూంలో పడుకోబెట్టి, మరో రూంలో ప్రియుడితో రాసలీలలు నడిపింది. ఒకరోజు ఎవ్వరికీ తెలియకుండా.. అతనితో వెళ్లిపోయి, కుటుంబసభ్యులకు ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఘటన కన్యాకుమారిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మార్తాండం సమీపంలోని మెత్తనం ప్రాంతానికి చెందిన సునీల్ (29)కు కొన్ని సంవత్సరాల క్రితం కరుంగల్లోని తొలైవావట్టంకు చెందిన మోనీషా (25)తో పెళ్లి అయ్యింది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. సునీల్ వృత్తిరీత్యా తాపీమేస్త్రి. చాలీచాలని జీతంతో ఇల్లు గడవడం లేదని.. సునీల్ ఆరు నెలల క్రితం పని కోసం విదేశాలకు వెళ్లాడు.
Rashmika Mandana : ఆ పీరియాడిక్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక…?
Also Read
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
ఈ క్రమంలో.. ఇంటికి సమీపంలోనే ఉన్న సునీల్ బంధువు అర్జున్ (27)కు మోనీషా దగ్గరైంది. అతడు తరచూ ఇంటికి వస్తూ, వెళ్తుండటంతో.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి వీళ్లిద్దరు గుట్టుచప్పుడు కాకుండా తమ రాసలీలలు కొనసాగించారు. బంధువే కావడంతో.. ఎవరూ వీరిని అనుమానించలేదు. ఓవైపు భర్త విదేశాల్లో కష్టపడి డబ్బులు పంపిస్తుంటే.. మోనీషా మాత్రం అర్జున్తో కామక్రీడల్లో మునిగింది. ఇక అర్జున్తోనే ఉండాలని నిర్ణయించుకున్న మోనీషా.. ఒకరోజు తన ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రుల ఇంట్లో వదిలిపెట్టింది. బ్యాంక్ పని మీద వెళ్తున్నానని చెప్పి, ఇంటి నుంచి వెళ్లింది. అంతే.. మళ్లీ ఆమె తిరిగిరాలేదు. దీంతో కంగారుపడ్డ మోనీషా తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మోనీషా, అర్జున్ మధ్య వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని తేల్చారు. అలాగే.. వాళ్లిద్దరు కేరళలో ఉన్నట్టు కనుగొన్నారు.
Hyderabad :నార్సింగ్ లో దారుణం.. యువతి పై కత్తితో దాడి చేసిన ప్రియుడు..
దీంతో.. వాళ్లిద్దరు మార్తాండం పోలీస్ స్టేషన్కు వచ్చారు. అక్కడ మోనీషా, తల్లిదండ్రుల మధ్య పంచాయతీ నడిచింది. వివాహేతర సంబంధం మంచిది కాదని, విదేశాల్లో ఉన్న సునీల్తో పాటు పిల్లలు అన్యాయమైపోతారని తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ.. మోనీషా మాత్రం తిరిగి ఇంటికి రానని తేల్చి చెప్పింది. తాను అర్జున్తోనే ఉంటానని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది.
తాజావార్తలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!