పాతికేళ్ల కుర్రాడితో ఆంటీ ఎఫైర్.. పెళ్లి వద్దు అనడంతో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి. పరాయి వాళ్ళ మీద మోజు ఎంతటి నీచానికైనా దిగజారేలా చేస్తోంది. చివరికి హత్య చేయడానికైనా వెనుకాడడు. తాజాగా ఇలాంటి ఒక సంఘటనే తమిళనాడులో వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం బావిలో శవంగా తేలిన ఒక మహిళ కేసును పోలీసులు చేధించారు. ఆమె కావాలని ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె ప్రియుడే ఆమెను హతమార్చి బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నమక్కల్ సమీపంలోని ఓ గ్రామంలో లలిత(45) అనే మహిళా నివసిస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో ఒంటరిగా చేపలు అమ్ముతూ జీవిస్తోంది. ఇక అదే గ్రామానికి చెందిన సురేందర్(25) ఎంసిఎ చదివి ఖాళీగా ఉంటున్నాడు. లలిత దుకాణం వద్దే సురేందర్ తండ్రి కిరాణా షాపు ఉండడంతో నిత్యం షాప్ కి వచ్చేవాడు. అలా లలితకు, సురేందర్ కి పరిచయం ఏర్పడింది. కొద్దీ రోజులకే ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఎక్కువగా సురేందర్, లలిత ఇంట్లోనే ఉండేవాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న సురేందర్ తల్లిదండ్రులు అతడిని మందలించి వేరొక అమ్మాయితో పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు.
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఇక ఈ విషయం తెలుసుకున్న లలిత, ప్రియుడు సురేందర్ ని తనను పెళ్లి చేసుకోమని కోరగా సురేందర్ నిరాకరించాడు. దీంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎంతకీ లలిత మాట వినకపోవడంతో ఆమెను హతమార్చి దగ్గర్లోనే బావిలో పడేశాడు సురేందర్. పోలీసులు లలిత కేసులో విచారణలో భాగంగా సురేందర్ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడిని దుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!