Crime: వంట మనిషి ఆర్మీ జవాన్గా నటిస్తూ.. మహిళతో స్నేహం, అత్యాచారం..
- వంట మనిషి ఆర్మీ జవాన్గా నటిస్తూ మోసం..
- మహిళపై అత్యాచారం.. బ్లాక్మెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఆర్మీ జవాన్గా నటించిన ఓ వ్యక్తి యువతిని మోసం చేశాడు. ఫేస్బుక్లో యువతితో స్నేహాన్ని పెంచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కపిలేష్ శర్మ 2023లో ఫేస్బుక్లో ఆర్మీ జవాన్గా కలరింగ్ ఇచ్చి, మహిళతో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ రిలేషన్ పెట్టుకున్నారు.
Read Also: Priyanka gandhi: ఈనెల 23న వయనాడ్లో ప్రియాంక నామినేషన్.. హాజరుకానున్న రాహుల్, రాబర్ట్ వాద్రా
Also Read
- Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
అయితే, నిందితడు ఆర్మీ జవాన్ కాదని, ఓ ప్రైవేట్ హస్టల్లో వంటమనిషిగా పనిచేస్తున్నాడని గుర్తించిన మహిళ అతడితో రిలేషన్ నుంచి బయటకు వచ్చింది. అయితే, నిందితులు సదరు మహిళపై పలుమార్లు అత్యాచారం చేస్తూ, ఆమె ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీశాడు. వీటిని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై ఐపీసీ సెక్షన్ 376 సహా పలు చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, మహారాష్ట్ర నాగ్పూర్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఈ ఒక్క కేసే కాదు, ఇంతకుముందు పలువురు ఇలాగే మాయమాటలు చెప్పి మహిళల్ని మోసం చేశారు. ఆర్మీలో పనిచేస్తున్నానని చెప్పి, పెళ్లిపేరుతో మహిళా కానిస్టేబుల్పై నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ కేసులో 28 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్)లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహిళ తన ఫిర్యాదులో తనకు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా నిందితుడితో పరిచయం ఏర్పడిందని, అతను ఇండియన్ ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్నట్లు నటించాడని పేర్కొంది.
తాజావార్తలు
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!