Crime: తనతో మాట్లాడటం లేదని విద్యార్థిని గొంతు కోసిన వ్యక్తి..
- తనతో మాట్లాడటం లేదని మహిళ గొంతు కోసిన వ్యక్తి..
- మధ్యప్రదేశ్ ఇండోర్లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: తనలో మాట్లాడటం లేదని ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఎంబీఏ విద్యార్థిని గొంతు కోశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో జరిగింది. 23 ఏళ్ల వ్యక్తి విద్యార్థిని గొంతు కోసి గాయపరిచినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఇండోర్కి 40 కి.మీ దూరంలోని సాన్వర్ పట్టణంలో అమన్ షేక్ అనే నిందితుడు ఎంబీఏ విద్యార్థినిపై కత్తితో దాడి చేసినట్లు అధికారులు చెప్పారు.
Read Also: Yamaha: స్పోర్ట్స్ బైక్ ప్రియులకు గుడ్న్యూస్.. ఈ బైక్స్పై రూ.1.10 లక్షల వరకు డిస్కౌంట్!
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
గాయపడిన విద్యార్థిని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని డీసీసీ ఉమాకాంత్ చౌదరి తెలిపారు. షేక్, బాధితురాలు ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు. కొన్ని రోజులుగా ఫాలో చేస్తూ వేధిస్తున్నట్లు తెలిసింది. సంఘటన జరిగిన రోజు నిందితుడు, ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కత్తితో గొంతు కోశాడు.
షేక్ తనని గత 3 ఏళ్లుగా వేధిస్తున్నాడని, హెచ్చరించినప్పటికీ అతడు బుద్ధి మార్చుకోలేదని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. ఈ దాడి స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆగ్రహించిన హిందూ సంఘాలు శుక్రవారం సాన్వర్ బంద్కి పిలుపునిచ్చాయి. ప్రస్తుతం సాన్వర్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?