Ganesh Visarjan 2025: గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఘర్షణ.. కానిస్టేబుల్పై దాడి
- కోదాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత
- యువకుల ఘర్షణను అడ్డుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్పై దాడి
- తలకు గాయాలతో ఆస్పత్రికి తరలించిన పోలీసు సిబ్బంది
- దాడి చేసిన వారిపై కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం
Ganesh Visarjan 2025: సూర్యాపేట జిల్లా కోదాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో పాల్గొన్న యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్పై కొందరు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలు కావడంతో సహచర పోలీసులు వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Kakinada : వంగవీటి రంగ విగ్రహ వివాదంపై కాకినాడ కలెక్టర్తో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Also Read
ఈ ఘటనతో కొంతసేపు శోభాయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు అదనంగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. పోలీసులపై దాడి చేసిన యువకులను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. శాంతియుతంగా జరగాల్సిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఇలాంటి సంఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!