Ganesh Visarjan 2025: గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఘర్షణ.. కానిస్టేబుల్పై దాడి
- కోదాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత
- యువకుల ఘర్షణను అడ్డుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్పై దాడి
- తలకు గాయాలతో ఆస్పత్రికి తరలించిన పోలీసు సిబ్బంది
- దాడి చేసిన వారిపై కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Visarjan 2025: సూర్యాపేట జిల్లా కోదాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో పాల్గొన్న యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్పై కొందరు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలు కావడంతో సహచర పోలీసులు వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Kakinada : వంగవీటి రంగ విగ్రహ వివాదంపై కాకినాడ కలెక్టర్తో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
ఈ ఘటనతో కొంతసేపు శోభాయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు అదనంగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. పోలీసులపై దాడి చేసిన యువకులను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. శాంతియుతంగా జరగాల్సిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఇలాంటి సంఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.
తాజావార్తలు
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
-
UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?