Guntur Crime: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు.. అడిగితే కూల్ డ్రింక్లో సైనైడ్ కలిపి చంపేస్తారు..!
- గుంటూరు జిల్లాలో కలకలం..
- ముగ్గురు లేడీ కిల్లర్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
- అప్పులు ఇచ్చి.. తిరిగి అడిగితే హత్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Crime: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు.. అయితే, విచారణలో షాకింగ్ విషాలు వెలుగు చూశాయి.. డబ్బులు అప్పు తీసుకుని, అడిగితే ఆ మహిళల ముఠా హత్యలు చేస్తున్నట్టు గుర్తించారు.. గతంలో డబ్బులు సంపాదించేందుకు కాంబోడియా వెళ్లి, సైబర్ నేరాల్లో పాల్గొన్న వెంకటేశ్వరి అనే మహిళ.. ఇండియా వచ్చిన తర్వాత.. అప్పు తీసుకొని, డబ్బులు అడిగితే కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి చంపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.. తెనాలి మండలం కటివరం ప్రాంతానికి చెందిన నాగూర్ బీని మరో ఇద్దరు మహిళల సహకారంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు..
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
ఇక, గతంలోనూ వెంకటేశ్వరి పలు హత్యల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.. ఈ కేసులో మునగప్ప రజని , ముడియాల వెంకటేశ్వరి, గొంతు రమణమ్మ అనే ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు.. మొత్తంగా గుంటూరు జిల్లాలో సైనైడ్ కిల్లర్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.. రెండేళ్లలో నాలుగు హత్యలు, మూడు హత్యాయత్నాలు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. నాలుగు హత్యలను ఒకే తరహాలు చేసిందట ఈ గ్యాంగ్.. ఆహార పదార్థాల్లో లేదా కూల్ డ్రింక్లో సైనైడ్ కలిపి మర్డర్స్ చేయడం వారి స్పెషాలిటీ అంటున్నారు.. ఈ ఏడాది జూన్లో జరిగిన హత్యకేసును ఛేదించే క్రమంలో మిగతా మూడు హత్యలు వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్ తిన్నారు..
తాజావార్తలు
-
Mancu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!