Suicide:ఇద్దరు పిల్లలకి విషమిచ్చి.. ఆపై ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి
- నోటి క్యాన్సర్ తో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి
- చివరి దశకు చేరుకున్న క్యాన్సర్
- ఆరోగ్యం క్షీణించడంతో
- పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక వ్యక్తి తన ఇద్దరు చిన్న పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలో క్యాన్సర్తో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు మైనర్ పిల్లలకు విషం ఇచ్చి చంపి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
Read Also: Allegations: నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన వ్యాఖ్యలు
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలో క్యాన్సర్తో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు మైనర్ పిల్లలకు విషం ఇచ్చి చంపి, తరువాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం లాంబా గ్రామంలో జరిగిందని కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టిసి పటేల్ తెలిపారు. మెరామన్ భాయ్ గా గుర్తించబడిన ఆ వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా నోటి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆ వ్యాధి చివరి దశలో ఉంది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తన పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
Read Also: UPI: రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు
“మెరామన్ చెట్రియా అనే ఆ వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతూ తన మరణాన్ని చూస్తూ ఉండటంతో తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తన మరణం తర్వాత తన చిన్న పిల్లల భవిష్యత్తు గురించి అతను నిరంతరం ఆందోళన చెందాడు” అని పోలీసులు తెలిపారు. చేతారియా తన 5 సంవత్సరాల కుమార్తె ఖుషి మూడేళ్ల కుమారుడు మాధవ్లకు విషం ఇచ్చి.. అనంతరం ఆ విషాన్ని తానూ తాగాడు. ఆ సమయంలో అతని భార్య పని మీద బయటకు వెళ్ళింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
2027 World Cup: : పంత్, శాంసన్లకు నో ఛాన్స్.. అశ్విన్ ప్రకటించిన జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!