ఒక వ్యక్తి తన ఇద్దరు చిన్న పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలో క్యాన్సర్తో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు మైనర్ పిల్లలకు విషం ఇచ్చి చంపి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. Read Also: Allegations: నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన వ్యాఖ్యలు పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని దేవభూమి ద్వారక…