Crime: పెళ్లై 4 నెలలు.. ఇద్దరు వ్యక్తులతో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..
- ఉత్తరప్రదేశ్లో భార్యను హత్య చేసిన భర్త..
- పెళ్లైన 4 నెలలకే ఘటన..
- ఇద్దరు వ్యక్తులతో భార్య రాసలీలల వ్యవహారమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో దారుణం జరిగింది. ఒక యువకుడు తన భార్యను ముగ్గురు వ్యక్తులతో అసభ్యకరమైన స్థితిలో చూశానని చెప్పి, పెళ్లైన నాలుగు నెలలకే ఆమె గొంతు నులిమి హత్య చేశాడని అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, మరుసటి రోజు పోలీస్స్టేషన్లో నిందితుడు లొంగిపోయినట్లు తెలుస్తోంది. నిందితుడిని సచిన్ సింగ్గా గుర్తించారు. అతడి భార్య శ్వేతా సింగ్తో కలిసి నెల రోజులుగా ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇద్దరు కూడా చాలా ఏళ్లు లవ్ రిలేషన్లో ఉన్నారు, వారి కుటుంబాల ఇష్టానికి వ్యతిరేకంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
Read Also: Maharashtra: బీజేపీకి బిగ్ షాక్.. మేయర్ పదవి కోసం ఒక్కటైన షిండే శివసేన, రాజ్ఠాక్రే..
Also Read
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
సచిన్ చెబుతున్న దాని ప్రకారం, అతడి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిందని, తాను పని మీద బయటకు వెళ్లినప్పుడు మహారాజ్పూర్లోన ఒక ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో పక్క గదుల్లో నివసించే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులతో సంబంధాన్ని పెట్టుకుందని ఆరోపించాడు. రెండు రోజుల క్రితం తాను గ్రామానికి వెళ్లానని, ఆ రాత్రి తిరిగి రాలేనని భార్యకు చెప్పినట్లు సచిన్ పోలీసులకు తెలిపారు. అయితే, శుక్రవారం రాత్రి తాను ఊహించకుండా ఇంటికి వచ్చే సమయానికి తన భార్య ఇద్దరు పురుషులతో మంచంపై పడుకుని ఉండటాన్ని చూసినట్లు వెల్లడించారు. తాను తన సెల్ఫోన్లో ఆ దృశ్యాలను మొత్తం రికార్డ్ చేశానని, ఆ సమయంలో ఇద్దరు వ్యక్తుల్ని తన భార్య తనపైకి కొట్టాలని ఉసిగొల్పిందని పోలీసులతో చెప్పాడు.
ఈ ఘటన గురించి పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని, సంబంధిత వ్యక్తులందర్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే, సచిన్ ఈ విషయాన్ని పరిష్కరించుకుంటామని ఆ సమయంలో పోలీసులకు చెప్పడంతో, అతడిని విడుదల చేశారు. అయితే, తాను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, భార్య ఇద్దరు వ్యక్తుల్ని కూడా విడుదల చేసేలా తనపై ఒత్తిడి తీసుకువచ్చిందని, అందుకు నిరాకరిస్తే తనను వదిలేసి, వారితో ఉంటానని బెదిరించిందని అతను ఆరోపించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆమె తనను చంపుతానని బెదిరించిందని సచిన్ ఆరోపించాడు. ఆవేశంతో తాను భార్య శ్వేతా సింగ్ గొంతు నులిమి హత్య చేసినట్లు చెప్పాడు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!