రెండేళ్లుగా కన్నకూతురిపై తండ్రి అత్యాచారం.. కోర్టు ఇచ్చిన తీర్పుకి షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి కోర్టు తగిన శిక్ష విధించింది. అతడికి మరణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. అదనపు సెషన్ జడ్జి నితిన్ కుమార్ దోషికి మరణ శిక్షతో పాటు రూ.51,000 జరిమానా కూడా విధించారని ప్రత్యేక జిల్లా ప్రభుత్వ న్యాయవాది సంత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. గతేడాది ఆగస్టులో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి తన మైనర్ బాలికకు కొన్నేళ్ల క్రితం వివాహం చేసి పంపించేసేశాడు. అనంతరం కొద్దిరోజులు అత్తవారింట్లో ఉన్నాకా వారి మధ్య విభేదాలు రావడంతో కూతురిని ఇంటికి తీసుకొచ్చేశాడు. ఆ తరువాత అతడి కన్ను కూతురిపై పడింది. ఇంట్లో భార్య లేని సమయంలో బాలికను బెదిరించి ఆమెపై అత్యచారం చేయడం మొదలుపెట్టాడు. ఇలా రెండుళ్లుగా మెన్కు ప్రత్యేక్ష నరకాన్ని చూపాడు. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది.
Also Read
ఇక ఒక రోజు భర్త తన కూతురిపై అత్యాచారం చేయడం చూసిన తల్లి .. వెంటనే బాలికను తీసుకొని పోలీసులను ఆశ్రయించింది. ఏ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదనలు విన్న కోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఇలాంటి నీచమైన పనికి పాల్పడిన దోషికి మరణ శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ తీర్పు మరో సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!