Crime: అత్తాపూర్ లో శవమైన కనిపించిన ఓ వ్యక్తి.. చంపేశారంటూ పీఎస్ ముందు ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యుల ధర్నాకు దిగారు. గత 17 రోజుల క్రితం అత్తాపూర్ గోల్డన్ ప్యాలెస్ హోటల్ దగ్గర శవమై తేలిన గులామ్ హుస్సేన్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని వారు ఆరోపించారు. విచక్షణారహితంగా కొట్టి చంపి శవాన్ని గోల్డన్ ప్యాలెస్ హోటల్ వెనుక పడేసారంటూ హుస్సేన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.. పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Read Also: Bhagavanth kesari: ఏంది అనిల్ బ్రో.. ఇంత త్వరగా ముగించేస్తున్నావ్
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ పోలీసులను నిలదీస్తూ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యులు బైటాయించారు. అత్తాపూర్ కల్లు కంపౌడ్ యాజమాన్యంపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. వాళ్లే గులామ్ హుస్సేన్ ను చంపి శవాన్ని గోల్డెన్ ప్యాలెస్ హోటల్ సమీపంలో పడేసారంటూ ఆరోపించారు. సీసీ టీవి కెమారాలో ఈ దృశ్యాలు రికార్డు అయినట్లు వారు పేర్కొన్నారు.
Read Also: Hyper Aadhi: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసిన ఆది..?
గులామ్ హుస్సేన్ హత్యపై పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. కనీసం కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేయలేదు అని వాపోయారు. తమకు న్యాయం కావాలి అని డిమాండ్ చేశారు. గులాం హుస్సేన్ ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి అని మృతుడి బంధువులు కోరారు. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరపాలి.. మొత్తం ఈ కేసులో నాలుగురి ప్రమేయం ఉంది అని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!