Uttar Pradesh: 15 ఏళ్ల బాలిక కిడ్నాప్.. 3 నెలల పాటు అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: దేశంలో రోజు రోజుకు కిడ్నాప్ లు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని కేసులు పెట్టి శిక్షించినా.. మార్పు రావడం లేదు. క్రూర మృగాలు చేసే ఈ పనులకు అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ సంఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Crime News: గణేష్ నిమజ్జనం చేస్తుండగా కనిపించిన విద్యార్థిని మృతదేహం.. శిరోముండనం చేసి!
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
మే 28న బాధితురాలిని పవన్ బైండ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమేను గుజరాత్లోని సూరత్కు తీసుకెళ్లినట్లు గుర్తించి.. ఆగస్టు 28న బల్లియాలో ఉన్న ఆమెను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ, పోక్సో చట్టం కింద అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. నిందితుడు తనను గుజరాత్కు తీసుకెళ్లాడని, అక్కడ అతను అక్రమంగా వివాహం చేసుకున్నాడని.. అంతేకాకుండా మూడు నెలల పాటు తనపై అత్యాచారం చేశాడని బాలిక పేర్కొన్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే ఈ కేసులో తాజాగా నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Chandra Arya: హిందూ కెనడియన్లు భయపడుతున్నారు, దాని 3 కారణాలు ఉన్నాయి.. ట్రూడో పార్టీ ఎంపీ..
తాజావార్తలు
-
Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
-
YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
-
Shweta Singh: సుశాంత్ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!