Crime News: గణేష్ నిమజ్జనం చేస్తుండగా కనిపించిన విద్యార్థిని మృతదేహం.. శిరోముండనం చేసి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని మృతి సంచలనం రేపుతోంది.17వ తేదీ రాత్రి అదృశ్యమైన కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ .. గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో శవమై కనిపించింది. శిరోముండనం చేసి, కనురెప్పలు కత్తిరించి చంపిన తర్వాత బావిలో పడేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: FBI: “మీ ప్రాణాలు జాగ్రత్త”.. నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్తానీలకు ఎఫ్బీఐ వార్నింగ్
Also Read
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
- Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
బాధిత భవ్యశ్రీ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వడ్డెర సంఘం నాయకులు పెనుమూరు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా దిగారు. ఘోరంగా హత్య చేసి బావిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల 17న అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 20న వ్యవసాయ బావి దగ్గర అమ్మాయి మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. మెడికల్, ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా విచారణ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
-
SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
-
RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
-
DRDO TARA Test: డీఆర్డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
-
Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!