GTRI: చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తత.. భారత్కు బంపర్ అవకాశం..!
- చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తత
- భారత్కు బంపర్ అవకాశం
- వినియోగించుకుంటే పారిశ్రామికంగా ఎదుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాలైన అమెరికా, చైనాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం కంపెనీలపై అనేక ఆంక్షలు విధించుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా చైనా ప్రపంచ కర్మాగారంగా ఉంది. పలు చైనా వస్తువులపై సుంకాలను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. వీటిలో ఉక్కు, సౌర ఘటాలు, లిథియం అయాన్ బ్యాటరీలు, వాటి భాగాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైద్య ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి 2026 వరకు అనేక దశల్లో ఈ టారిఫ్ అమలు కానుంది. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవచ్చు.
READ MORE: Top Headlines @5PM : టాప్ న్యూస్
Also Read
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం పొడిగించడం వల్ల భారతదేశం తన ఎగుమతులను పెంచుకోవడానికి.. అమెరికన్ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుందని థింక్ ట్యాంక్ జీటీఆర్ఐ తెలిపింది. యూఎస్ సెనేట్ ప్రవేశపెట్టిన రెండు బిల్లుల వల్ల చైనా నుంచి దిగుమతులు ప్రభావితమవుతాయి. అమెరికా కంపెనీలు చైనా కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నందున భారత్కు దీనితో అవకాశం ఉంది. అమెరికా కంపెనీలు చైనాపై ఆధారపడటం తగ్గించుకోవడం వల్ల భారత్కు అవకాశాలు పెరుగుతాయని జిటిఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
READ MORE:Supreme Court: రేషన్ కార్డుల జాప్యంపై ధర్మాసనం తీవ్ర అసహనం.. ఓపిక నశించిందని వ్యాఖ్య
భారతదేశం ఏమి చేయాలి?
తయారీ రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, ఇతర పరిశ్రమలలో భారతదేశం ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించగలదు. పీఎన్టీఆర్చట్టం యొక్క ఉద్దేశ్యం చైనా యొక్క అనుకూలమైన వాణిజ్య స్థితిని అంతం చేయడం. అయితే ఏఎన్టీ చట్టం యొక్క ఉద్దేశ్యం చైనా-రష్యాపై విరుచుకుపడటం. ముఖ్యంగా ఏఎన్టీ చట్టం భారతదేశానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని శ్రీవాస్తవ అన్నారు. ఎందుకంటే అమెరికా కంపెనీలు చైనా వంటి మార్కెట్యేతర ఆర్థిక వ్యవస్థల నుంచి ఉత్పత్తిని తరలించాలను కుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎగుమతులను పెంచే లక్ష్యంతో చైనా కంపెనీలను, పెట్టుబడులను ఆహ్వానించాలన్న ప్రతిపాదనలను భారత్ పునరాలోచించాలని అన్నారు.
READ MORE:Jeep Compass: జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
చైనీస్ ఉత్పత్తులపై అధిక సుంకాలు భారతదేశానికి దాని తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి అవకాశం కల్పిస్తాయి. చైనాకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ చురుగ్గా కృషి చేయాలని జిటిఆర్ఐ ప్రభుత్వానికి సూచించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, మెషినరీ, టెక్స్టైల్స్, సోలార్ ప్యానల్ తయారీలో తయారీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!