Stock Market: ఫర్ ది ఫస్ట్ టైం ఆదివారం ఓపెన్ కాబోతున్న స్టాక్ మార్కెట్.. రీజన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి, పెట్టుబడి పెట్టే వారికి ఒక గుడ్ న్యూస్. సాధారణంగా ఆదివారాల్లో మార్కెట్ క్లోజ్ చేస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1, 2026 ఆదివారం.. అయినా ఆ రోజు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ఇతర రోజుల మాదిరిగానే మార్కెట్ ట్రేడింగ్ కోసం ఓపెన్ అవుతుంది. ఆ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. అందుకనే బడ్జెట్ రోజున ప్రత్యక్ష ట్రేడింగ్ సెషన్ ఉంటుందని పేర్కొంటూ BSE, NSE రెండూ ఈరోజు వేర్వేరు సర్క్యులర్లను జారీ చేశాయి. సాధారణ రోజుల మాదిరిగానే ఫిబ్రవరి 1వ తేదీన ట్రేడింగ్ గంటలు ఉండనున్నాయి.
READ ALSO: India Final Warning to Apple: యాపిల్కు భారత్ ఫైనల్ వార్నింగ్.. రూ.3 లక్షల కోట్ల జరిమానా తప్పదా..?
Also Read
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ప్రీ-ఓపెన్ మార్కెట్ ఉదయం 9:00 నుంచి 9:08 వరకు తెరిచి ఉంటుంది. సాధారణ ట్రేడింగ్ ఉదయం 9:15 స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగుతుంది. ట్రేడింగ్ సభ్యులు T+0 సెటిల్మెంట్ సెషన్, సెటిల్మెంట్ డిఫాల్ట్ల కోసం వేలం సెషన్లు ఫిబ్రవరి 1, 2026 ఆదివారం జరగవని BSE తాజా సర్క్యులర్లో పేర్కొంది. ఆ రోజున ఈక్విటీ విభాగంతో పాటు, F&O, కమోడిటీ డెరివేటివ్లలో కూడా ట్రేడింగ్ అందుబాటులో ఉంటుంది.
స్టాక్ మార్కెట్ సాధారణంగా ప్రతి శనివారం, ఆదివారం, అలాగే కొన్ని ప్రభుత్వ సెలవు దినాలలో క్లోజ్ చేస్తారు. ఇటీవలి కాలంలో దలాల్ స్ట్రీట్లో ఆదివారం పనిచేయడం ఇదే మొదటిసారి కావచ్చు. 2000 సంవత్సరం తర్వాత కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెట్టడం కూడా ఇదే మొదటిసారి. గతంలో 2025లో నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ను సమర్పించగా, 2015లో అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 28, 2015 శనివారం బడ్జెట్ను సమర్పించారు. వారాంతాలతో పాటు బిఎస్ఇ, ఎన్ఎస్ఇ మొత్తం 16 ప్రభుత్వ సెలవు దినాలను పాటిస్తాయి. 2026కి చివరి మార్కెట్ సెలవు డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు అవుతుంది. మొత్తానికి ఫర్ ది ఫస్ట్ ఆదివారం స్టాక్ మార్కెట్ ఓపెన్ కాబోతుంది.
READ ALSO: Pradeep Ranganathan: డైరెక్షన్ చేయబోతున్న స్టార్ హీరో.. హీరోయిన్లుగా ఇద్దరు ముద్దుగుమ్మలు!
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!