పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. తులం బంగారం పై 1000 రూపాయలకు పైగా పెరగ్గా, కిలో వెండి పై 150 కు పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,310 ఉంది.. వెండి ధరలు కిలో రూ.90,000 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,310 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.73,310 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,240. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..67,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,460 గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,200, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.73,310 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 90,000, ముంబైలో 86,600, ఢిల్లీలో 86,600, బెంగుళూరు లో 85,100,అదే విధంగా హైదరాబాద్ లో 90,000 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..