EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..వడ్డీ రేట్లు పెంపుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం
- ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త
- ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ పెంపుదల
- ఆమోదం తెలిపిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ
- ప్రస్తుతం 8.15% గా ఉన్న వడ్డీరేటును.. 8.25%కి పెంచిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ పెంపుదలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
READ MORE: Lavanya Parents Interview: అల్లుడు తిరిగొస్తే చాలు.. కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య పేరెంట్స్
Also Read
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
గత సంవత్సరం వడ్డీరేటు.. 8.15% ఉండగా.. ప్రస్తుతం దాన్ని 8.25%కి పెంచింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ “ఎక్స్” లో సమాచారం అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, ఈపీఎఫ్ సభ్యులు 8.25% వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారని తెలిపింది. ఇప్పటికీ పదవీ విరమణ చేసి వెళ్తున్న చందాదారులకు సవరించిన కొత్త వడ్డీ రేట్లను వారి ఫైనల్ పీఎఫ్ సెటిల్మెంట్లోనే చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. దీని అర్థం ఎవరైతే ఈపీఎఫ్ సభ్యులు రిటైర్ అవుతున్నారో వారికి గత ఏడాదికి సంబంధించిన కొత్త వడ్డీ రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రకారమే పీఎఫ్ తుది సెటిల్మెంట్ చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు.. త్రైమాసిక పద్ధతిన వడ్డీ రేట్లు వెల్లడించడం కుదరదని, వార్షిక వడ్డీ రేటును ఆర్థిక ఏడాది ముగిసిన తర్వాత తొలి త్రైమాసికంలో మాత్రమే వడ్డీ రేట్ల సవరణ ఉంటుందని తెలిపింది.
తాజావార్తలు
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!