Cement Rates: ఈ ఏడాది తగ్గనున్న సిమెంట్ ధరలు.. క్రిసిల్ అంచనా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cement Rates: గత కొంత కాలంగా సిమెంట్ రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్యుడి ఇల్లు కట్టుకునే కలను కలగానే మిగులుస్తున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం సిమెంట్ ధరలు దిగి వస్తాయిని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. గత నాలుగేళ్లలో 4 శాతం వార్షికి వృద్ధి రేటుతో సిమెంట్ ధరలు పెరిగాయి. తాజా పరిణామాల వల్ల కొంత తగ్గుతాయని అంచాన వేస్తోంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 50 కిలోమీల బస్తా ధర జీవిత కాల గరిష్టమైన రూ. 391 కు చేరింది. దీనికి కోవిడ్-19 పరిణామాలు కూడా తోడయ్యాయి. బొగ్గు లాంటి ముడిసరుకుల ధరలు పెరగడం, ఆ తరువాత రష్యా-ఉక్రెయిన్ పరిణామాల వల్ల రేట్లు పెరిగాయి. ప్రస్తుతం సిమెంట్ పరిశ్రమలో తీవ్ర పోటీ పెరగడం, ముడి సరుకు వ్యయాలు తగ్గియి, దీంతో ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఎన్నికల ముందు ఏడాది అయినందున, సిమెంట్ గిరాకీలో వృద్ధి 8-19 శాతం ఉంటే అవకాశమున్నా కూడా ధరలు పెరగకపోవచ్చని అంచనా వేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే 2 శాతం తగ్గి బస్తా ధర రూ.382-385కి దిగి రావచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read
- Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
Read Also: Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియా బొగ్గు ధర టన్నుకు 344 డాలర్లు ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 150-200 డాలర్లకు తగ్గొచ్చని క్రిసిల్ పరిశోధన విభాగం అసోసియేట్ డైరెక్టర్ కౌస్తవ్ మజుందార్ అంచానా వేస్తున్నారు. ఈ ఏడాదిలో బ్రెంట్ ముడి చమురు ధర కూడా 17 శాతం తగ్గవచ్చనే అంచనాల నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో డిజిల్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. బొగ్గు, ఇంధనం ఈ రెండి ధరలు తగ్గుతుండటం కూడా సిమెంట్ ధరలు దిగివచ్చేందుకు దోహదం చేస్తాయని అంచనా.. 2022-23 నాలుగో త్రైమాసికింలో బస్తా ధర 1 శాతం తగ్గి ధర రూ. 388కి దిగివచ్చింది. పరిశ్రమల మధ్య పోటీ ఉండటం వల్ల కంపెనీలు ధరల పెంపు జోలికి వెళ్లడం లేదు. గిరాకీ స్థిరంగా ఉన్నప్పటికీ చాలా ఏళ్ల తర్వాత తొలిసారి వర్షకాలానికి ముందు ఏప్రిల్, మే నెలల్లో కంపెనీలు రేట్లను పెంచలేదు.
తాజావార్తలు
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!