India-Bangladesh: భారత్పై బంగ్లాదేశ్ చాకచక్యం.. మాల్దీవులతో కలిసి కొత్త గేమ్!
- బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
- మాల్దీవులతో కలిసి కొత్త గేమ్
- వస్త్రాలను ఎగుమతి చేసేందుకు మాల్దీవులను సంప్రదిస్తున్న బంగ్లా
- దీంతో భారత్కు నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి ఇండియా వచ్చినప్పటి నుంచి అక్కడి హిందువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మహ్మద్ యూనస్ ఎన్ని వాదనలు చేసినా, తెరవెనుక భారత్పై చాకచక్యం ప్రదర్శించడం మానుకోవడం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ మాల్దీవుల సాయం తీసుకుని భారత్తో ‘ఆడుతోంది’. బంగ్లాదేశ్ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వస్త్ర ఉత్పత్తి దేశం. ఇప్పుడు అది తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో విక్రయించడానికి భారతదేశానికి బదులుగా మాల్దీవులను ఆశ్రయిస్తోంది. ఇంతకుముందు బంగ్లాదేశ్ ఈ వస్త్రాలను ఎగుమతి చేయడానికి భారతదేశాన్ని ఎంచుకునేది. ఇది భారతదేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులకు కూడా ఆదాయాన్ని అందించింది.
READ MORE: Top Headlines @5PM : టాప్ న్యూస్
Also Read
- US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
- Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
- Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
- Pizza Hut Success Story: అప్పులతో మొదలైన పిజ్జా బిజినెస్.. నేడు ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందో తెలుసా?
రవాణా రంగానికి నష్టం..
ఈ అంశంపై ఎమ్ఎస్సీ ఏజెన్సీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ.. “గతంలో బంగ్లాదేశ్ వస్తువులను భారతీయ విమానాశ్రయాల ద్వారా పంపేవారు. కానీ ఇప్పుడు వారు ఇతర ప్రాంతాల నుంచి సరుకులను తిరిగి పంపుతున్నారు. దీంతో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ఆదాయాన్ని కోల్పోతాయి.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Constable Shot SI: సర్వీస్ రైఫిల్తో ఎస్సైని కాల్చి చంపిన కానిస్టేబుల్.. కారణం?
అయితే.. బట్టల ఎగుమతిలో చాకచక్యం ప్రదర్శిస్తున్న బంగ్లాదేశ్ ఈ అడుగు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో చీలికకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదనంగా.. లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లలో సహకారం కోసం అవకాశాలు కూడా తగ్గవచ్చు. ఇది భారతదేశ నౌకాశ్రయం, రవాణా రుసుము రాబడులతో పాటు బంగ్లాదేశ్ ఎగుమతి వాణిజ్యానికి ముప్పు కలిగించవచ్చు. బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఎగుమతులు భారతీయ ప్రయోజనాలకు ప్రయోజనకరంగా ఉండేలా భారత ప్రభుత్వం ఇప్పుడు సమతుల్య పరిష్కారం కోసం చూస్తోందని ఓ అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
-
CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
-
Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
-
CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..