Radha Vembu: దేశంలోనే అత్యంత సంపన్న మహిళ.. నికర విలువ 47000 కోట్లు!
- హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 విడుదల
- సంపన్నుల ర్యాంకింగ్లో మార్పు
- దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రాధా వెంబు
- నికర విలువ 47000 కోట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 విడుదలైంది. చాలా మంది సంపన్నుల ర్యాంకింగ్లో మార్పు వచ్చింది. అయితే వారి సంపదలో భారీ పెరుగుదలతో అగ్రస్థానానికి చేరుకున్న చాలా మంది పేర్లు ఉన్నాయి. వారిలో ఒకరి పేరు రాధా వెంబు. ఆమె భారతదేశం యొక్క అత్యంత ధనిక స్వీయ-నిర్మిత మహిళగా మారింది. లైమ్లైట్కు దూరంగా ఉంటూ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్న రాధా వెంబు బహుళజాతి సాంకేతిక సంస్థ జోహో సహ వ్యవస్థాపకురాలు. ఆమె గురించి పూర్తిగా తెలుసుకుందాం.
READ MORE: Actor Jayasurya: లైంగిక వేధింపుల ఆరోపణలు.. నటుడు జయసూర్యపై రెండో కేసు నమోదు!
Also Read
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
రాధా వెంబుకు దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా మారారు. ఆమె బహుళజాతి టెక్ సంస్థ జోహో కార్ప్ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆమె నాయకత్వంలో.. జోహో యొక్క ఉత్పత్తి పోర్ట్ఫోలియో బలమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం దాని వ్యాపారం అనేక దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఆమె హురున్ యొక్క రిచ్ లిస్ట్లో అత్యంత ధనిక స్వీయ-నిర్మిత భారతీయ మహిళగా చేర్చబడింది. హురున్ జాబితా ప్రకారం… జోహో సహ వ్యవస్థాపకుడి నికర విలువ రూ.47,500 కోట్లు. తొలిసారిగా హురున్ ఇండియా రిచ్ లిస్టులో భారత్ నుంచి 300 మందికి పైగా బిలియనీర్లు చేరి అందులో మహిళల ఆధిపత్యం కూడా కనిపించింది. రాధా వెంబు సహ-వ్యవస్థాపకురాలిగా ఉన్న జోహో కార్ప్.. ఒక బహుళజాతి సంస్థ. క్లౌడ్-ఆధారిత సాఫ్ట్వేర్, టెక్, ఇంటర్నెట్ వెబ్ సంబంధిత సాధనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్లను అందిస్తుంది.
READ MORE:Jagga Reddy: సీఎం రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోండి.. కేసీఆర్ కు జగ్గారెడ్డి సూచన
రాధా వెంబు 1972లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఐఐటీ మద్రాస్ నుంచి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో పట్టభద్రులయ్యారు. ఆమె అన్నయ్య శ్రీధర్ వెంబుతో కలిసి జోహో కార్పొరేషన్ను స్థాపించారు. ఈ సంస్థ 1996లో స్థాపించబడింది. మొదట్లో అడ్వెనెట్ అని పేరు పెట్టారు. అయితే తర్వాత దానిని జోహో కార్పొరేషన్గా మార్చారు. రాధా వెంబు 1997లో పాట్నర్ గా చేరారు. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ప్రస్తుతం రాధ ఇందులో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. నివేదికల ప్రకారం.. కంపెనీలో రాధా వెంబుకు దాదాపు 47-50 శాతం వాటా ఉంది. రాధా వెంబు నాయకత్వంలో ఈ కంపెనీలు కార్యకలపాలు సాగిస్తున్నాయి. జోహో ప్రపంచంలోని టాప్-5 వ్యాపార ఇమెయిల్ ప్రొవైడర్లలో ఒకటిగా నిలిచింది. జోహోతో పాటు మరో రెండు కంపెనీల బాధ్యతలను కూడా ఆమె నిర్వర్తిస్తున్నారు. వీటిలో మొదటిది జానకి హైటెక్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, రెండవది హైలాండ్ వ్యాలీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలకు ఆమె డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..