Radha Vembu: దేశంలోనే అత్యంత సంపన్న మహిళ.. నికర విలువ 47000 కోట్లు!
- హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 విడుదల
- సంపన్నుల ర్యాంకింగ్లో మార్పు
- దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రాధా వెంబు
- నికర విలువ 47000 కోట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 విడుదలైంది. చాలా మంది సంపన్నుల ర్యాంకింగ్లో మార్పు వచ్చింది. అయితే వారి సంపదలో భారీ పెరుగుదలతో అగ్రస్థానానికి చేరుకున్న చాలా మంది పేర్లు ఉన్నాయి. వారిలో ఒకరి పేరు రాధా వెంబు. ఆమె భారతదేశం యొక్క అత్యంత ధనిక స్వీయ-నిర్మిత మహిళగా మారింది. లైమ్లైట్కు దూరంగా ఉంటూ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్న రాధా వెంబు బహుళజాతి సాంకేతిక సంస్థ జోహో సహ వ్యవస్థాపకురాలు. ఆమె గురించి పూర్తిగా తెలుసుకుందాం.
READ MORE: Actor Jayasurya: లైంగిక వేధింపుల ఆరోపణలు.. నటుడు జయసూర్యపై రెండో కేసు నమోదు!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
రాధా వెంబుకు దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా మారారు. ఆమె బహుళజాతి టెక్ సంస్థ జోహో కార్ప్ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆమె నాయకత్వంలో.. జోహో యొక్క ఉత్పత్తి పోర్ట్ఫోలియో బలమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం దాని వ్యాపారం అనేక దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఆమె హురున్ యొక్క రిచ్ లిస్ట్లో అత్యంత ధనిక స్వీయ-నిర్మిత భారతీయ మహిళగా చేర్చబడింది. హురున్ జాబితా ప్రకారం… జోహో సహ వ్యవస్థాపకుడి నికర విలువ రూ.47,500 కోట్లు. తొలిసారిగా హురున్ ఇండియా రిచ్ లిస్టులో భారత్ నుంచి 300 మందికి పైగా బిలియనీర్లు చేరి అందులో మహిళల ఆధిపత్యం కూడా కనిపించింది. రాధా వెంబు సహ-వ్యవస్థాపకురాలిగా ఉన్న జోహో కార్ప్.. ఒక బహుళజాతి సంస్థ. క్లౌడ్-ఆధారిత సాఫ్ట్వేర్, టెక్, ఇంటర్నెట్ వెబ్ సంబంధిత సాధనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్లను అందిస్తుంది.
READ MORE:Jagga Reddy: సీఎం రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోండి.. కేసీఆర్ కు జగ్గారెడ్డి సూచన
రాధా వెంబు 1972లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఐఐటీ మద్రాస్ నుంచి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో పట్టభద్రులయ్యారు. ఆమె అన్నయ్య శ్రీధర్ వెంబుతో కలిసి జోహో కార్పొరేషన్ను స్థాపించారు. ఈ సంస్థ 1996లో స్థాపించబడింది. మొదట్లో అడ్వెనెట్ అని పేరు పెట్టారు. అయితే తర్వాత దానిని జోహో కార్పొరేషన్గా మార్చారు. రాధా వెంబు 1997లో పాట్నర్ గా చేరారు. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ప్రస్తుతం రాధ ఇందులో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. నివేదికల ప్రకారం.. కంపెనీలో రాధా వెంబుకు దాదాపు 47-50 శాతం వాటా ఉంది. రాధా వెంబు నాయకత్వంలో ఈ కంపెనీలు కార్యకలపాలు సాగిస్తున్నాయి. జోహో ప్రపంచంలోని టాప్-5 వ్యాపార ఇమెయిల్ ప్రొవైడర్లలో ఒకటిగా నిలిచింది. జోహోతో పాటు మరో రెండు కంపెనీల బాధ్యతలను కూడా ఆమె నిర్వర్తిస్తున్నారు. వీటిలో మొదటిది జానకి హైటెక్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, రెండవది హైలాండ్ వ్యాలీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలకు ఆమె డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!