Stock Market : చరిత్ర సృష్టించిన నిఫ్టీ.. తొలిసారిగా 25000 మార్క్ దాటిన 10 స్టాక్స్
- నేటి నుంచి ఆగస్టు నెల ప్రారంభం
- మొదటి రోజున స్టాక్ మార్కెట్లు జోరు
- బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ గరిష్టం
- చరిత్ర సృష్టించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ-50
- 25 000 మార్క్ను దాటడం ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి ఆగస్టు నెల ప్రారంభమైంది. ఈ నెల మొదటి రోజున స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ మళ్లీ కొత్త గరిష్ట స్థాయిని తాకాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ-50 చరిత్ర సృష్టించి తొలిసారిగా 25,000 మార్క్ను దాటింది. మార్కెట్లో ఈ బూమ్ మధ్య, మారుతీ సుజుకి, హిందాల్కో , కోల్ ఇండియాతో సహా 10 స్టాక్లు తుఫాను వేగంతో దూసుకుపోతున్నాయి.
READ MORE: Parliament House: నూతన పార్లమెంట్ భావనంలో నీటి లీకేజీ..వీడియో వైరల్
Also Read
- KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
సెన్సెక్స్ కొత్త శిఖరానికి చేరుకుంది..
గురువారం స్టాక్ మార్కెట్ మంచి నోట్తో ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ దాని మునుపటి ముగింపు 81,741తో పోలిస్తే 236 పాయింట్ల లాభంతో 81,977 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. కొన్ని నిమిషాల్లో 379.88 పాయింట్ల బలమైన జంప్తో 82,121.22 వద్ద సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఉదయం 9.15 గంటలకు, నిఫ్టీ మునుపటి ముగింపు స్థాయి 24951.15 నుంచి పెరిగి 25,030.95 వద్ద స్టార్ట్ అయ్యింది.
READ MORE:Jupally Krishna Rao: కాంగ్రెస్ లోనే కృష్ణ మోహన్.. కేటీఆర్ ను కలిసింది అందుకే.. జూపల్లి క్లారిటీ
స్టాక్ మార్కెట్ చరిత్రలో నిఫ్టీ-50.. 25,000 మార్క్ను దాటడం ఇదే తొలిసారి. స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే 1844 షేర్లు భారీ పెరుగుదలతో గ్రీన్ మార్క్లో ట్రేడింగ్ ప్రారంభించగా, 551 షేర్లు పతనంతో ప్రారంభమయ్యాయి. ఇది కాకుండా 134 షేర్ల స్థానంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. నిఫ్టీలో మారుతీ సుజుకీ, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
READ MORE:Venkatesh: భార్య ఉండగా ప్రియురాలుతో వెంకీ మామ పోరాటం.. మ్యాటర్ ఏంటంటే..?
మారుతీ షేర్ (3.26%), పవర్గ్రిడ్ షేర్ (2.40%), JSW స్టీల్ షేర్ (2%) మరియు టాటా స్టీల్. షేర్ 1.50% లాభంతో ట్రేడవుతోంది. ఇది కాకుండా, మిడ్క్యాప్ కంపెనీలలో, ఆయిల్ ఇండియా షేర్ 5.29%, నామ్-ఇనాడి 3.53%, మహీంద్రా ఫైనాన్స్ 2.33% లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఎఫ్ఎస్ఎల్ షేర్, ఐఎఫ్బిఇండియా షేర్ 11.27%, ఐఎఫ్బిఇండియా షేర్ 7.90%, ఎస్ఐఎస్ షేర్ 6.86% మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!