Sravanamasam : శ్రావణమాసంలో ఇలాంటి గాజులను ఎందుకు వేసుకోవాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో భక్తులు ఎక్కువ.. వీధికి ఒక గుడి ఉంటుంది.. సంప్రదాయాలు పాటిస్తారు..అయితే పండగల సమయంలో వేరే ఊర్లలో ఉన్న ప్రజలు కూడా సొంత గ్రామాలకు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో పండగలను చేసుకుంటారు.. అందులో శ్రావణమాసం అయితే చెప్పనక్కలేదు..అమ్మవారిని ఆరాధించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుందని సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి..
ఈ మాసం ఆగష్టు 17 నుంచి మోదలై వచ్చే నెల 15 వరకు ఉంటుంది.. అయితే ఈనెల లో ఆకుపచ్చ గాజులను, ఆకుపచ్చ వస్తువులను వేసుకోవడం వల్ల అమ్మవారు సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించినది.. అందుకే పచ్చని వస్తువులను కనుక మీ దగ్గర ఉంచుకుంటే బుధ గ్రహం సంతోష పడుతుందని చెబుతున్నారు.పండితులు చెప్పిన దాని ప్రకారం పచ్చని ప్రకృతికి ప్రతికాగా శ్రావణమాసంలో పచ్చని గాజులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది.
Also Read
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
- Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోవడం వల్ల వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ పై ఉంటుంది.. ఈ రంగు గాజులు దరిస్తే ప్రశాంతత, ఇక ఈ గాజులు వేసుకొని శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం మీపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.. ఇక ఈ మాసంలో వీటిని వేసుకొని పూజలు చేస్తే దేవతలు ప్రసన్నం అవుతారు.. ఇకపోతే ముత్తైదువులకి గాజులు వాయినం గా కూడా ఇస్తూ ఉంటారు.. దేవుళ్ళకు ఈ రంగు అంటే చాలా ఇష్టం.. అదన్నమాట.. ఇక ఎప్పుడు పూజలు చేసిన ఈ రంగు గాజులు వేసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!