Vijayawada: నేటి నుంచి ఇంద్రకీలాద్రిలో ప్రారంభం కానున్న భవానీ మండల దీక్షలు
- ఆరో అంతస్తులో భవాని మాల ధారణలకు భారీగా వచ్చిన భక్తులు
- నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు కొనసాగనున్న మాలధారణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నేటి నుంచి భవాని మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి లేదా ఉత్థాన ఏకాదశి రోజున ప్రారంభమయ్యే ఈ దీక్షను భవాని దీక్ష లేదా భవానీ మాల అని కూడా అంటారు. కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమి లేదా ఉత్థాన ఏకాదశి రోజున ప్రారంభమవుతుంది. ఈ దీక్షలో ఉన్న ఎరుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారికి నిత్యం పూజలు చేస్తుంటారు.
Read Also: Chennai: కరూర్ తొక్కిసలాటపై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
Also Read
- Lepakshi: లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం వెనుక నిజం ఏంటి.. శతాబ్దాలుగా ఆశ్చర్యపరుస్తున్న నిర్మాణ రహస్యం!
- Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
- Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
- Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నేటి మండల మాల ధారణలు ప్రారంభమయ్యాయి. దీంతో భవానీ మాత దీక్ష కోసం భక్తలు భారీగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. గణపతి పూజ అనంతరం దీక్ష ధరణాలు ప్రారంభించిన స్థానాచరులు,అర్చక స్వాముల పర్యవేక్షణలో భవానీ మాల ధారణలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న మాల ధారణలు జరగునున్నాయని అర్చక స్వాములు వెల్లడించారు. నవంబర్ 5 వ తేదీతో దీక్ష ధారణాలు సమాప్తి అవుతాయిని.. నవంబర్ 21 నుంచి అర్థమండల దీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు.
Read Also:LPG: తగ్గిన గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి…
నవంబర్ 21 నుంచి నవంబర్ 2 వరకు ఐదు రోజులు అర్థ మండల మాల ధారణలు జరగనున్నాయని.. నవంబర్ 25 తో అర్థ మండల దీక్ష ధరణాల సమాప్తి అవుతుందని అర్చక స్వాములు తెలిపారు. డిసెంబర్ 4 వ తేదీ కలశ జ్యోతి ఉత్సవం ఉంటుందని.. డిసెంబర్ 15 తేదీనా భవాని దీక్ష విరమణలు పూర్తవుతాయని ఆలయ సిబ్బంది వెల్లడించారు. దీక్ష విరమణలు చేసే ఐదు రోజులు పాటు దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని.. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ వెల్లడించారు.
తాజావార్తలు
-
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
-
Delhi: బీజేపీ ఎమ్మెల్యే రాజు సింగ్కు కోర్టు బిగ్ షాక్.. 4 ఏళ్లు జైలు శిక్ష
-
Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
-
Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
-
Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..