సోనీ సెమికండక్టర్ సొల్యూషన్స్ కార్పొరేషన్, మొబైల్ కెమెరా టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీ. సోనీ తన ఫ్లాగ్షిప్ LYT-901 మొబైల్ కెమెరా సెన్సార్ను స్మార్ట్ఫోన్ల కోసం విడుదల చేసింది. ఈ కెమెరా సెన్సార్ కంపెనీకి చెందిన మొట్టమొదటి 200-మెగాపిక్సెల్ లెన్స్. సోనీ ఈ 200-మెగాపిక్సెల్ కెమెరాను ప్రత్యేకంగా స్మార్ట్ఫోన్ల కోసం రూపొందించింది. ఈ కెమెరా సెన్సార్ సామ్ సంగ్ 200-మెగాపిక్సెల్ సెన్సార్తో నేరుగా పోటీపడుతుంది. Also Read:WPL 2026: వేలంలో కరీంనగర్ ప్లేయర్కు జాక్పాట్.. వేలంలో […]
తెలంగాణలో గత కొంత కాలంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఎన్నికలకు సంబంధించిన తొలి దశ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే పలు గ్రామాల్లో […]
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET ఫిబ్రవరి 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు, అంటే నవంబర్ 27 నుంచి ప్రారంభమైంది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు CBSE అధికారిక వెబ్సైట్ ctet.nic.in ని సందర్శించడం ద్వారా CTET పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 18, 2025. పరీక్ష ఫిబ్రవరి 8, […]
హిమాచల్ ప్రదేశ్కు చెందిన పర్వతారోహకురాలు అంజలి శర్మ ఆఫ్రికన్ దేశమైన రువాండాకు చెందిన వైవ్స్ కాజియుకాను ధర్మశాలలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ధర్మశాలలోని గమ్రు నివాసి అయిన అంతర్జాతీయ పర్వతారోహకురాలు అంజలి మాస్కోలో య్వెస్ను మొదటిసారిగా కలిశారు. ఈ కలయికే వివాహబంధానికి దారితీస్తుందని ఊహించలేదని తెలిపారు. వారిద్దరూ హిందూ ఆచారాల ప్రకారం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. Also Read:స్ప్రౌట్స్ తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే ! వైవ్స్ కజియుకా వృత్తిరీత్యా సివిల్ […]
ఐటీ రాజధాని హైదరాబాద్, గచ్చిబౌలి లో సరికొత్త షోరూమ్ ద్వారా తన రిటైల్ బ్రాండ్ విస్తృతిని పెంచుతున్న ఆర్.ఎస్. బ్రదర్స్ ! ఆర్.ఎస్. బ్రదర్స్ మరో మైలురాయిని అధిగమిస్తోంది. నవంబర్ 27వ తేదీనాడు తన 16వ షోరూమ్ ను హైదరాబాద్ గచ్చిబౌలిలో శుభారంభం చేస్తోంది. పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి, ప్రసాద్ రావు, దివంగత పి. సత్యనారాయణ స్థాపించిన ఈ సంస్థ తన విజయవంతమైన రిటైల్ ప్రస్థానంలో ఒక విశిష్టమైన బ్రాండు గా చరిత్ర సృష్టించి. అటు సంప్రదాయాన్నీ, […]
టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జపాన్ లో ఓ వెహికల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది రోడ్డుపై బస్సులాగా, రైల్వే ట్రాక్లపై రైలులాగా ప్రయాణిస్తుంది. దీనిని డ్యూయల్ మోడ్ వెహికల్ (DMV) అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే రెండు మోడ్లలో పనిచేయగల మొట్టమొదటి వాహనం. DMV అత్యంత ఆసక్తికరమైన లక్షణాలలో ఒకటి దాని వేగవంతమైన మోడ్ ట్రాన్స్ ఫార్మేషన్. బస్ మోడ్ నుంచి రైలు మోడ్కు లేదా రైలు […]
ఇటీవల స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. రియల్ మీ, వన్ ప్లస్ వంటి బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు ఇప్పటికే మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి. తాజాగా నథింగ్ ఫోన్ 3a లైట్ 5G ఫోన్ భారత్ లో విడుదలైంది. ఇది మీడియాటెక్ 7300 ప్రో చిప్సెట్తో నడిచే నథింగ్ ఫోన్ 3a సిరీస్లో తాజాది. ఇది లైట్ అలర్ట్ల కోసం కొత్త గ్లిఫ్ లైట్ను కలిగి ఉంది. […]
గవర్నమెంట్ జాబ్స్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పోస్టులు వందల్లో ఉంటే అభ్యర్థులు లక్షల్లో పోటీపడుతున్నారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మొత్తం 156 ఖాళీలను భర్తీ చేస్తుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, […]
హాంకాంగ్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ హౌసింగ్ కాంప్లెక్స్లోని ఎత్తైన అపార్ట్మెంట్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి 13 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని నగర అగ్నిమాపక శాఖ తెలిపింది. సంఘటన స్థలంలోనే తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు, తరువాత నలుగురు ఆసుపత్రిలో మరణించినట్లు నిర్ధారించారు. కనీసం 15 మంది గాయపడినట్లు తెలిపారు. దాదాపు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. Also Read:RSV virus Symptoms: జలుబు తీవ్రత పెరిగితే ఈ […]
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు) షేర్లు మరో రికార్డు సృష్టించాయి. నవంబర్ 26 బుధవారం నాడు, RIL షేర్లు 2 శాతం పెరిగి, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బలమైన మార్కెట్ వాటా కలిగిన కంపెనీ స్టాక్ BSEలో 1.99 శాతం పెరిగి రూ.1,569.75 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు 2 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. Also Read:Agniveer Recruitment: యువతకు […]