న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టు ఐదవ, చివరి మ్యాచ్ లో తలపడుతున్నాయి. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫియర్ లెస్ బ్యాటింగ్ తో అద్భుతంగా రాణించాడు. 30 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 63 పరుగులు చేశాడు. ఇది సూర్య తన T20 అంతర్జాతీయ కెరీర్లో […]
కేవియర్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొత్త లైనప్ను విడుదల చేసింది. కేవియర్ బ్లాక్ ఎడిషన్ iPhone 17 Pro Max లగ్జరీకి కొత్త రూపం. ఆపిల్ iPhone 17 సిరీస్ లాంచ్ అయిన తర్వాత, చాలా మంది యూజర్లు ఒక విషయంపై నిరాశ చెందారు. క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్ లేకపోవడం! ఆపిల్ కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ వంటి కొత్త షేడ్స్పై దృష్టి పెట్టగా, లగ్జరీ కస్టమైజేషన్ బ్రాండ్ అయిన Caviar ఈ అవకాశాన్ని […]
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్లో ఐదవ, చివరి మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఈ మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత యువ క్రికెటర్స్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కివీస్ కు 272 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా సంజు సామ్సన్, అభిషేక్ […]
గురు రవిదాస్ జయంతి రేపు (ఫిబ్రవరి 1, 2026న) జరుపుకుంటారు. గురు రవిదాస్ ప్రఖ్యాత కవి, సంఘ సంస్కర్త. అనేక సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి ఆయన కృషి చేశారు. సమాజంలో ప్రబలంగా ఉన్న వివక్షకు వ్యతిరేకంగా కూడా ఆయన తన స్వరాన్ని వినిపించారు. భక్తి ఉద్యమంలో చేరడం ద్వారా, ఆయన సమాజం నుండి కుల వివక్షను తొలగించారు. ఆయన తన శ్లోకాలు, ద్విపదల ద్వారా సమానత్వం, దేవుని పట్ల భక్తి సందేశాన్ని కూడా వ్యాప్తి చేశారు. నిజమైన […]
తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదవ T20I మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలింగ్ చేయనుంది. కాగా భారత్ మొదటి మూడు మ్యాచ్లను గెలిచి సిరీస్లో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, టీం ఇండియా నాలుగో మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. Also Read:Samsung Galaxy F70: సామ్ సంగ్ […]
సామ్ సంగ్ త్వరలో భారత్ లో తక్కువ బడ్జెట్ ఫోన్ను విడుదల చేయనుంది. కంపెనీ దీనిని అధికారికంగా ధృవీకరించింది. ఈ ఫోన్ ఇ-కామర్స్ వెబ్సైట్లో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ గెలాక్సీ F70 సిరీస్లో మొదటిది అవుతుంది. దక్షిణ కొరియా కంపెనీ ఈ ఫోన్ ధరను 10,000 నుండి 15,000 రూపాయల మధ్య నిర్ణయించాలని యోచిస్తోంది. ఈ సామ్ సంగ్ ఫోన్ సోమవారం, ఫిబ్రవరి 2న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఇటీవల అనేక […]
ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ISMA) ప్రకారం, భారతదేశ చక్కెర ఉత్పత్తి జనవరిలో 195.03 లక్షల టన్నులకు పెరిగింది. గత సీజన్లో ఇదే కాలంలో 164.79 లక్షల టన్నులకు చేరింది. ఇది వార్షిక ప్రాతిపదికన ఉత్పత్తిలో 18.4 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ISMA ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 515 చక్కెర ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో పనిచేస్తున్న 501 మిల్లుల కంటే కొంచెం ఎక్కువ. చక్కెర క్రషింగ్ సీజన్ సాధారణంగా అక్టోబర్లో […]
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదవసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2026-2027 కేంద్ర బడ్జెట్ ప్రకటనకు ముందు, టెక్ పరిశ్రమలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఈ సంవత్సరం స్మార్ట్ఫోన్ ధరలు పెరుగుతాయా? అని చర్చలు ఊపందుకున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్, డిజిటల్గా మారుతున్న ప్రజల దైనందిన జీవితాల్లో స్మార్ట్ఫోన్లు ఒక అవసరంగా మారుతున్నందున, వినియోగదారులు, నిపుణులు, స్మార్ట్ఫోన్ తయారీదారులు సహా అనేక మంది వాటాదారులు బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also […]
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్ నిజమైన ప్రపంచ కప్ అని, టీ20 ప్రపంచ కప్ కు అదే హోదా ఉండకూడదని అన్నారు. టీ20 ప్రపంచ కప్ పేరు మార్చాలని కూడా మంజ్రేకర్ సూచించారు. దీనిని వరల్డ్ టీ20 అని పిలవాలని ఆయన సూచించారు. టెస్ట్ క్రికెట్, టీ20 క్రికెట్ మధ్య ఇరుక్కుపోయి వన్డే క్రికెట్ నెమ్మదిగా తన ప్రాముఖ్యతను కోల్పోతున్న సమయంలో మంజ్రేకర్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. […]
మరికొన్ని గంటల్లో దేశ సాధారణ బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో ప్రతి రంగం నుండి అంచనాలు పెరుగుతున్నాయి. దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి రంగం ఈ బడ్జెట్లో ప్రభుత్వం నుండి ఏదో ఒకటి డిమాండ్ చేస్తున్నాయి. వ్యవసాయ రంగానికి కూడా అనేక డిమాండ్లు ఉన్నాయి. ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినది. గత కొన్ని నెలలుగా, ప్రధాన మంత్రి కిసాన్ యోజన […]