ఆధునిక కాలంలో సైక్లింగ్ కేవలం వ్యాయామం లేదా రవాణా సాధనం మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో (2026 మోడల్) ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టిన Trike Bike CHILL అనే ఎలక్ట్రిక్ రెకంబెంట్ ట్రైసైకిల్ దీనికి గొప్ప ఉదాహరణ. ట్రైక్ బైక్ CHILL అనే దాని కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ను విడుదల చేసింది. ఇది సాధారణ బైక్ల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్, మొబిలిటీ సమస్యలు ఉన్నవారు, బ్యాలెన్స్ ఇబ్బందులు ఉన్నవారు, సౌకర్యవంతమైన రైడ్ కోరుకునే వారి […]
ఒప్పో చైనాలో రెండు కొత్త 5G ఫోన్లను విడుదల చేసింది. కంపెనీ తన కొత్త ఫోన్లను ఒప్పో A6i+ 5G, ఒప్పో A6v 5G పేరుతో పరిచయం చేసింది. రెండు హ్యాండ్సెట్లు ప్రస్తుతం ఒప్పో చైనా ఆన్లైన్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఒప్పో A6i+ 5G రెండు కలర్ ఆప్షన్లలో, మూడు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. అయితే ఒప్పో A6v 5G మూడు కలర్లలో, ఒకే RAM స్టోరేజ్ ఆప్షన్లో వస్తుంది. Oppo […]
ఇటీవల ప్రపంచ ఉద్రిక్తతల మధ్య, బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీశాయి. వేలకు వేలు పెరుగుతూ సామాన్యులను కలవరానికి గురిచేశాయి. ముఖ్యంగా గత నెలలో, రెండు లోహాల ధరలు అన్ని రికార్డులను బద్దలు కొట్టి, ఆపై అంతే త్వరగా పడిపోయాయి. ప్రజలు బంగారం, వెండి, ఇతర లోహాల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఈలోగా, ధనియాలు పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. గత సంవత్సరంలో, కొత్తిమీర ధర 43% కంటే ఎక్కువ పెరిగింది . గత నెలలో […]
సామ్ సంగ్ గెలాక్సీ F70e 5G స్మార్ట్ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ సామ్ సంగ్ ఫోన్ కంపెనీ రాబోయే గెలాక్సీ F70 సిరీస్లో భాగం అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ముందు, కంపెనీ దాని గురించి కొన్ని ముఖ్యమైన వివరాలను పంచుకుంది. వీటిలో డిజైన్, కలర్, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ సామర్థ్యం గురించి సమాచారం అందించింది. ఈ సామ్ సంగ్ ఫోన్ భారతదేశంలో లాంచ్ చేయబడుతున్న మొదటి గెలాక్సీ F70 ఫోన్ […]
రైతులను ఆదుకునేందుకు అప్పుల ఊబి నుంచి బయటికి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని అందించే పథకాలను తీసుకొస్తున్నాయి. ఈ పథకాలలో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద, రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ PM కిసాన్ మొత్తాన్ని రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో పంపిణీ చేస్తారు. ఇప్పటివరకు, ఈ పథకం కింద 21 […]
టీవీకే చీఫ్, నటుడు విజయ్ మరోసారి అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), దాని ప్రత్యర్థి AIADMK లను లక్ష్యంగా చేసుకున్నారు. సోమవారం ఆయన రాష్ట్ర రాజకీయ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీని తన రాజకీయ శత్రువుగా ఆయన అభివర్ణించారు. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆ రోజు, ఆ కన్నీళ్లను తుడవడానికి AIADMK ప్రారంభమైంది. అదేవిధంగా, 2021 ఎన్నికల తర్వాత, కామరాజర్ […]
టీవీఎస్ రైడర్ స్పోర్టీ లుక్, మంచి మైలేజ్ తో బైక్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఈ బైకులకు యూత్ లో యమ క్రేజ్ ఉంటుంది. సేల్స్ లో కూడా అదరగొడుతున్నాయి ఈ బైకులు. అయితే టీవీఎస్ రైడర్ 125 బైకులు కొనాలనుకునే వారికి కంపెనీ షాకిచ్చింది. ఈ బైకుల ధరలను భారీగా పెంచింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS, TVS రైడర్ 125 ను 125cc విభాగంలో అందిస్తోంది. TVS ఈ మోటార్ […]
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను ఉపయోగించే వారు. అయితే కొంత కాలం తర్వాత వాటిలో కొన్ని సిమ్ కార్డులను బయటపడేసేవారు. పాత బడినపుడు లేదా పాడై పోయినప్పుడు కొత్త సిమ్ కార్డు తీసుకునే వారు. కాగా ఓ వ్యక్తి మాత్రం అలా నిరుపయోగంగా ఉన్న సిమ్ కార్డుల నుంచి ఏకంగా రూ. 26 లక్షల విలువైన బంగారాన్ని సేకరించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ కాగా […]
తిరుపతి జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. జిల్లా పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదా ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు ఎస్పీ సుబ్బారాయుడు. నిబంధనను అతిక్రమించి ఎవరైనా […]
బడ్జెట్ 2026 బంగారం పెట్టుబడిదారులకు కీలక పన్ను మార్పులను ప్రతిపాదించింది. సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs) పై అందుబాటులో ఉన్న మూలధన లాభాల పన్ను మినహాయింపులను స్పష్టం చేసి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేస్తుంది. వాటి ధర బంగారం ధరతో ముడిపడి ఉంటుంది. ఇప్పటివరకు, ఒక పెట్టుబడిదారుడు SGBని మెచ్యూరిటీ వరకు కలిగి ఉంటే, రిడెంప్షన్ తర్వాత వచ్చే మూలధన లాభాలు పన్ను రహితంగా […]