భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దానికి ముందు, ఆమె ఎలాంటి కారులో ప్రయాణించింది. ఆమె అధికారిక వాహనం ఏమిటి? ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఆ వివరాలు మీ కోసం.. బడ్జెట్ వేళ ఆమె తన ఇంటి నుండి తన కార్యాలయానికి, ఆపై రాష్ట్రపతి భవన్కు ప్రయాణించి పార్లమెంటుకు చేరుకున్నారు. పర్యటనలో, ఆమె తెల్లటి మారుతి సియాజ్లో ప్రయాణిస్తూ కనిపించింది. ఇది ఆర్థిక మంత్రి అధికారిక కారు, దీనిని […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. అంబటి భార్య హౌస్ మోషన్ పిటిషన్పై విచారణలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువుకు భంగం […]
కార్లోస్ అల్కరాజ్ ఈరోజు తన కెరీర్లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ను గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. కార్లోస్ అల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 1 ఆదివారం మెల్బోర్న్లోని రాడ్ లావర్ అరీనాలో జరిగిన ఫైనల్లో స్పానిష్ ఆటగాడు సెర్బియాకు చెందిన నోవాక్ జొకోవిచ్ను ఓడించాడు. అల్కరాజ్ నాల్గవ సీడ్ జొకోవిచ్తో జరిగిన మ్యాచ్లో 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో విజయం సాధించాడు. టైటిల్ మ్యాచ్ మూడు గంటల రెండు నిమిషాలు […]
మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డాయి. ఆయన నివాసానికి నిప్పు పెట్టి రాళ్లు రువ్వుతూ ఉద్రిక్త వాతావరణానికి తెరలేపాయి. ఈ ఘటనపై జోగి రమేష్ స్పందించారు. జోగి రమేష్ మాట్లాడుతూ.. ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారని ప్రశ్నించారు. నా ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తారా? గంజాయి బ్యాచ్ను నా ఇంటిపైకి పంపుతారా.? అని ఫైర్ అయ్యారు. మీ […]
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారం రేపాయి. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. నిన్న అంబటి ఇంటిపై దాడి చేశాయి. ఆరోపణలపై అందిన ఫిర్యాదు మేరకు గుంటూరులో ఆయన నివాసం వద్ద పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. కాగా ఈ వ్యవహారం మరింత ముదురుతోంది. Also Read:Organs: మానవునిలోని 80 అవయవాలలో 5 మాత్రమే ముఖ్యమైనవి.. మిగిలిన […]
మానవ శరీరం ఒక సహజ యంత్రం. హ్యూమన్ బాడీలోని ప్రతి అవయవం మన జీవితాలకు అవసరమైన ఒక నిర్దిష్ట పనితీరును నిర్వహిస్తుంది. ఏ ఒక్క అవయవం పనిచేయకపోయినా అనారోగ్యానికి గురవటమో లేదా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. అయితే, కొన్నిసార్లు, తీవ్రమైన ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా, శరీరంలోని ఒక భాగాన్ని తొలగించాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో తరచుగా మదిలో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. శరీరంలోని ఒక భాగాన్ని తొలగించినట్లయితే జీవితం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు వైద్య శాస్త్రం […]
ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు లంచాలు తీసుకుంటూ అక్రమాస్తులు పోగేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అక్రమ మార్గంలో కోట్లు సంపాదించి అడ్డంగా బుక్కైన వారున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతికి వ్యతిరేకంగా తన జీరో-టాలరెన్స్ విధానాన్ని మరింత అమలు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మానవ వనరుల పోర్టల్లో తమ చరాస్తులు, స్థిరాస్తుల వివరాలను అప్లోడ్ చేయడంలో విఫలమైన 68,236 మంది రాష్ట్ర ఉద్యోగుల జీతాలను నిలిపివేశారు. ఉద్యోగులు తమ […]
కల్తీ లడ్డు వివాదంలో కూరుకున్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఈవో అనీల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు పడింది. జగన్ ప్రభుత్వంలోనూ అప్పట్లో ఆయనే టీటీడీ ఈవోగా ఉన్నారు. ఇప్పుడు సుప్రీం కోర్టు నియమించిన సిట్ నివేదికలో అసలు ఆవులు లేవు, నెయ్యి లేదు, అంతా కాక్టెయిల్ కెమికల్స్ అని తేల్చడంతో ప్రభుత్వం చేతిలో వున్న అధికారాన్ని ఉపయోగించి ఆకస్మికంగా అనీల్ సింఘాల్ పై వేటు వేశారు. టీటీడీ నూతన ఈవోగా సమర్థుడైన డైనమిక్ ఐఏఎస్ […]
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మహిళలపై వరాల జల్లు కురిపించారు. లఖ్పతి దీదీ పథకం, షీ మార్ట్స్, బాలికల వసతి గృహాల ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మరి, ఈ బడ్జెట్లో మహిళలకు ఏది ప్రత్యేకంగా ఉందో తెలుసుకుందాం? Also Read:Budget 1947 vs 2026 […]
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్లో ఐదవ, చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కివీస్ కు 272 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. 272 పరుగుల లక్ష్యాన్ని […]