కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ వేతనంతో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నట్లైతే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో డిప్యూటీ మేనేజర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 122 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలో గుర్తింపు […]
దేశంలో కోటీశ్వరులకు కొదవ లేదు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి బిలియనీర్స్ ఉన్నారు. వారు ఎదుగుతూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ముందువరుసలో ఉంటున్నారు. సమాజానికి కోట్ల రూపాయల విరాళాలు ఇస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్ లో టాప్ డోనర్స్ జాబితాను హురున్ ఇండియా రిలీజ్ చేసింది. 2025 హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో 191 మంది దాతలు ఉన్నారు. వీరిలో 12 మంది కొత్తగా ప్రవేశించారు. శివ్ […]
మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ చర్య తీసుకుంది. వీరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. మాజీ క్రికెటర్లు ఇద్దరూ విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1xBet ను ప్రోత్సహించారని ED దర్యాప్తులో వెల్లడైంది. ఆన్లైన్ బెట్టింగ్ సైట్ 1xBet పై కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ధావన్ కు […]
ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ న్యూమెరోస్ మోటార్స్ తన కొత్త ఈ-బైక్ ‘n-ఫస్ట్’ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది మోటార్ సైకిల్ లాగా పనిచేస్తుంది. యుటిలిటీ పరంగా స్కూటర్ లాగా ఉంటుంది. మొదటి 1,000 మంది కస్టమర్లకు రూ. 64,999 పరిచయ ధరకు కంపెనీ n-ఫస్ట్ […]
దేశంలో మరో 4 కొత్త వందే భారత్ ట్రైన్స్ పట్టాలెక్కనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 8న వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో పరుగులు తీయనున్నాయి. ఈ రైళ్లు ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన, ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తాయి. ఈ రైళ్లు ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో, పర్యాటకాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడతాయి. Also Read:Bihar Elections 2025: బీహార్లో ప్రశాంతంగా […]
హువావే చైనాలో హువావే మేట్ 70 ఎయిర్ అనే మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ మందం కేవలం 6.6 మిమీ. ఇది అత్యంత సన్నని 5G ఫోన్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తోంది. ఇది 16GB వరకు RAM, 512GB ఆన్బోర్డ్ స్టోరేజ్ ను కూడా అందిస్తుంది. ఇది ప్రస్తుతం 3 కలర్ ఆప్షన్స్, నాలుగు RAM స్టోరేజ్ ఆప్షన్స్ తో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ధర విషయానికొస్తే, […]
బీహార్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. తొలి విడతలో ఇప్పటివరకు 58 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో మొత్తం 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 11న రెండవ విడతలో 122 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగనున్నది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి. […]
మెటా మొట్టమొదటి స్మార్ట్ గ్లాసెస్, రే-బాన్ మెటా గ్లాసెస్ (జనరేషన్ 1), మే నెలలో భారత్ లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు, ఈ నవంబర్ చివరి వారం నాటికి భారతదేశంలోని ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో ఈ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ధృవీకరించింది. యూజర్లు ఈరోజు (నవంబర్ 6) నుండి ఆన్లైన్ రిటైలర్లలో ‘నోటిఫై మీ’ అలర్ట్స్ కోసం సైన్ అప్ చేయవచ్చు. ఎస్సిలోర్లక్సోటికా సహకారంతో అభివృద్ధి చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ 12-మెగాపిక్సెల్ కెమెరా, ఓపెన్-ఇయర్ స్పీకర్లు, […]
ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు) పెట్టుబడిదారులలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. అందుకే చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. చాలా బ్యాంకులు వేర్వేరు పెట్టుబడి టెన్యూర్ కు ఫిక్స్డ్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. 1-సంవత్సరం, 3-సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే 1-సంవత్సరం లేదా 3-సంవత్సరం ఎఫ్డీలలో ఏది బెస్ట్ అని తేల్చుకోలేకపోతుంటారు. అలాగే ఏ బ్యాంకులు అధిక వడ్డీరేటును అందిస్తున్నాయో ఇప్పుడు […]
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాక రైల్వే ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఆధునిక సౌకర్యాలు, వేగం రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచాయి. ఇప్పటివరకు, వందే భారత్ ఎక్స్ప్రెస్ చైర్ కార్ సీటింగ్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు, స్లీపర్ వెర్షన్ సిద్ధంగా ఉంది. రైలు ట్రయల్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సవాయి మాధోపూర్-కోటా-నాగ్డా విభాగంలో ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో స్లీపర్ ట్రైన్ అద్భుతం చేసింది. గంటకు […]