పంజాబ్లోని లూథియానాలో జరిగిన 18వ అంతర్జాతీయ PDFA డైరీ అండ్ అగ్రి ఎక్స్పోలో పాడి పశువుల పోటీలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మోగాలోని ఓంకార్ డైరీ ఫామ్కు చెందిన HF జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఇచ్చి జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. ఆవులు వాటి జాతుల రకాలను బట్టి రోజుకు 5 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుంటాయి. కానీ, లుథియానాలోని 18వ అంతర్జాతీయ పీడీఎఫ్ఏ డైరీ అండ్ అగ్రీ ఎక్స్ పోలో […]
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎండికి లేఖ రాసింది. ఏపీపీటీడీ సంస్థలో క్లరికల్ సిబ్బందికి సంబంధించి ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఖాళీలలో ఉద్యోగులకు పదోన్నతి కల్పించి ఖాళీలను భర్తీ చేయకుండా ఆ ఖాళీలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రిటైర్ అయ్యే ఉద్యోగులను నియమిస్తు.. వీరందరికి లేబర్ డిపార్ట్ మెంట్ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. Also Read:Lavanya: నన్ను వాళ్లు […]
మీ స్మార్ట్ ఫోన్ పనితీరు స్లో అయిపోయిందా? పదే పదే హ్యాంగ్ అవుతున్నదా? తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్లతో వచ్చే ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా తీసుకొచ్చిన మొబైల్స్ పై ఓ లుక్కేయండి. Motorola G05, Motorola G35 5G, Motorola G45 5G స్మార్ట్ఫోన్లు అధునాతన ఫీచర్లతో, తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ, గేమింగ్ ఫ్రెండ్లీ, 5G సపోర్ట్ ఉన్న ఫోన్లు కావాలంటే ఇవి […]
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో మొత్తం 35 మంది అభ్యర్థులు నిలిచారు. 43 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ తుది గడువు ముగిసే నాటికి ఎనిమిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 27వ తేదీన ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. Also […]
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. లారీలపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు అమలైతే దేశవ్యాప్తంగా వాహన యజమానులు, డ్రైవర్లకు తీవ్రమైన ఇబ్బందులను కలుగుతాయని ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన G.S.R. 124(E) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి లేఖ రాశారు. ఈనెల 7న కేంద్ర ప్రభుత్వం […]
ఇయర్ బడ్స్ వినియోగం పెరిగిపోయింది. మ్యూజిక్ లవర్స్, వీడియో కంటెంట్ చూసే టైమ్ లో ఇయర్ ఫోన్స్ నే యూజ్ చేస్తున్నారు. తాజాగా యూజర్లకు స్మార్ట్ గాడ్జెట్ సంస్థ నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్ అందుబాటులోకి వచ్చాయి.నాయిస్ వైర్లెస్ ఇయర్బడ్స్ అయిన “నాయిస్ మాస్టర్ బడ్స్” ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ స్పెషల్ ఫీచర్లతో, స్టైలిష్ లుక్, అడ్వాన్డ్స్ సౌండ్ టెక్నాలజీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో మ్యూజిక్ […]
భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో చేరాలని యువత కలలుకంటుంటారు. నేవీలో చేరి దేశ రక్షణలో భాగం కావాలని భావిస్తుంటారు. మరి మీరు కూడా నేవీలో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో చేరే అవకాశం వచ్చింది. అవివాహిత పురుషులు, మహిళలు చేరొచ్చు. ఇటీవల ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) జనవరి 2026 (ST 26 […]
వ్యాపారం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ సంపద సృష్టించాలన్నా, పది మందికి ఉపాధి కల్పించాలన్నా, స్వయంగా ఉపాధి పొందాలన్నా వ్యాపారం చేయడమే బెటర్ అంటున్నారు నిపుణులు. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు పొందేందుకు అనేక మార్గాలున్నాయి. పేపర్ ప్లేట్స్, కొవ్వొత్తుల తయారీ, టైలరింగ్, ఇలా రకరకాల వ్యాపారాలను చేయొచ్చు. అయితే మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు అందుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే ఉడికించిన కోడి గుడ్ల వ్యాపారం. […]
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ నెల 26 వరకు కుంభమేళా కొనసాగనున్నది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. తాజాగా వ్యాపార దిగ్గజం, అపర కుభేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో […]
స్మార్ట్ పరికరాల రాకతో హ్యూమన్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తున్నాయి. ఓటీటీ యాప్స్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ టీవీల్లోనే నచ్చిన కంటెంట్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాగా అప్ డేటెడ్ వర్షన్స్ తో లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభ్యమవుతున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ […]