ఆంధ్రప్రదేశ్ లో గతేడాది జరగాల్సిన గ్రూప్ -1 మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలపై అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిగ్ అలర్ట్ ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఎపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరపాలని ఎపీపీఎస్సీ నిర్ణయించింది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్ లో […]
స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. వాచ్ లను ధరించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్ గాడ్జెట్స్ కు డిమాండ్ పెరిగింది. ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. హెల్త్ కు సంబంధించిన ఫీచర్లు, బ్లూటూత్ కాలింగ్, ఇతర ఫీచర్లు ఉండడంతో స్మార్ట్ వాచ్ లు యూజ్ చేసే వారి సంఖ్య పెరిగింది. బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్ వాచ్ లు లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కొత్త స్మార్ట్ వాచ్ కొనాలనే […]
ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను వదులుకోకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ జాబ్స్ సాధిస్తే లైఫ్ లో బెస్ట్ పొజిషన్ లో సెటిల్ అయిపోవచ్చు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఇంజనీరింగ్ అండ్ జియో సైన్స్ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో […]
ఆర్థిక క్రమ శిక్షణ ఉన్నట్లైతే మీరు రిచ్ పర్సన్స్ గా మారొచ్చు. ఖర్చులను అదుపులో పెట్టుకుని పొదుపు మంత్రాన్ని పాటిస్తే సంపదను పెంచుకున్నట్లే అవుతుంది. ఈ రోజు మీరు చేసే తక్కువ మొత్తంలో పొదుపు రేపటి రోజున లక్షాధికారిని చేస్తుంది. పొదుపు చేయడమే కాదు.. దాన్ని భారీ లాభాలను అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అయితే పెట్టుబడి ఎప్పుడు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ అందించే […]
రిలయన్స్ జియో యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. గతేడాది జులై నెలలో భారీగా టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో యూజర్లు కొంత అసహనానికి గురయ్యారు. దీంతో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న ఇతర నెట్ వర్క్ లకు మారిపోయారు. దీంతో కస్టమర్లను కాపాడుకునేందుకు తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ ను అందించే రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చింది జియో. ఒకేసారి రూ. 100 పెంచింది. జియో తన […]
స్మార్ట్ ఫోన్ వచ్చాక హ్యూమన్ లైఫ్ స్టైల్ మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ లేకుండా నిమిషం ఉండలేని పరిస్థితి. అవతలి వ్యక్తికి ఏదైనా ఇన్ఫర్ మేషన్ ఇవ్వాలన్నా.. పొందాలన్నా.. క్షణాల్లో కాల్ చేస్తుంటాం. అయితే కొన్ని సార్లు సిగ్నల్ ప్రాబ్లం వేధిస్తుంటుంది. మీ మొబైల్ నెట్ వర్క్ సిగ్నల్ సరిగా అందక కాల్ చేయలేకపోతుంటారు. టవర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మారు మూల ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ […]
బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. సేల్స్ ను పెంచుకునేందుకు కంపెనీలు తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. కంపెనీల మధ్య పోటీతో చౌక ధరలోనే 5G ఫోన్లు లభిస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లవర్స్ కు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో రెడ్ మీకి చెందిన రెడ్మీ Note 13 Pro 5Gపై కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 10 […]
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో ఆటో మొబైల్ కంపెనీలను తమ కొత్త మోడళ్లను ప్రదర్శిస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో వెహికల్స్ ను తీసుకొస్తున్నాయి. హ్యుందాయ్ కంపెనీ సరికొత్త కారును ఆవిష్కరించింది. ఫ్లెక్స్ ఫ్యుయల్ టెక్నాలజీతో హ్యుందాయ్ క్రెటా మోడల్ ను తీసుకువచ్చింది. హ్యుందాయ్ క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్ను ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. ఈ కారుతో ఎకో ఫ్రెండ్లీ జర్నీని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ హ్యూందాయ్ క్రెటా మోడల్ కారు 1.0 టర్బో […]
ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోయింది. కస్టమర్లు బ్యాంకు రూల్స్, సెలవుల గురించి తెలుసుకుని ఉండాలి. లేదంటే మీ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాగా ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సెలవుల జాబితాను ప్రకటిస్తూ ఉంటుంది.అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా ఆర్బీఐ సెలవులను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం తెలంగాణ […]
బీటెక్ క్వాలిఫికేషన్ తో ఐటీ జాబ్స్ ను మించిన గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఐటీ సెక్టార్ లో లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ ప్రభుత్వ కొలువుల వైపు దృష్టిసారించే వారు ఎక్కువవుతున్నారు. మరి మీరు కూడా బీటెక్ క్వాలిఫికేషన్ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. బెల్ 350 ప్రొబెషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తికి నోటిఫికేషన్ రిలీజ్ […]