-
Delhi Terror Blast: ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్ బయటకు.. వెన్నులో వణుకు పుట్టించే పేలుడు దృశ్యాలు
ఈనెల 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన కారు బ్లాస్ట్ దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక ప్రజలతోపాటు దేశం ఉలికిపడింది. సాయంత్రం వేళ అంతా ఇళ్లకు చేరుకునే సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. అయితే తాజాగా పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పేలుడు దృశ్యాలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. కార్లలో ఇరుక్కపోయిన జనం. ఓవైపు మంటలు.. మరోవైపు డెడ్బాడీలు.. బాధితులను […] -
e-Scooters: సింగిల్ ఛార్జ్ తో.. వందల కి.మీల దూరం ప్రయాణించే బెస్ట్ ఈ-స్కూటర్లు ఇవే
ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల రాక ఓ విప్లవాత్మక చర్య. పెట్రోల్ ఖర్చులను తగ్గించడమే కాకుండా పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్స్ తో.. సింగిల్ ఛార్జ్ తో వందల కి.మీల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మధ్యలో ఆగిపోతుందేమో అన్న టెన్షనే ఉండదు. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే తరచుగా ఛార్జింగ్ అవసరం […] -
RBI: జమ్మూ కాశ్మీర్లో 17 లక్షల బినామీ ఖాతాలు.. అకౌంట్లలో రూ.465 కోట్లు
జమ్మూ కాశ్మీర్లో 17.20 లక్షలకు పైగా బినామీ (అన్క్లెయిమ్డ్) బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిలో మొత్తం రూ.465.79 కోట్లు క్లెయిమ్డ్ లేకుండా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఖాతాల నిజమైన యజమానులను సంప్రదించి, వీలైనంత త్వరగా మొత్తాన్ని తిరిగి ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. జమ్మూ జిల్లాలో మాత్రమే 2,94,676 బినామీ ఖాతాలు ఉన్నాయని, వాటిలో రూ.107.27 కోట్లు జమ […] -
Le Bonnotte Potato: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంపలు.. కిలోకు ఏకంగా రూ. లక్ష!
అరుదైన మామిడి పండ్లు కిలోకు లక్షల రూపాయలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా బంగాళాదుంపలు లక్ష రూపాలయు పలుకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. భారత్ లో బంగాళాదుంపలను కూరగాయగా, ఇతర ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తుంటారు. బంగాళాదుంపలను అన్ని సీజన్స్ లో వినియోగిస్తుంటారు. ప్రస్తుతం, రిటైల్ మార్కెట్లో బంగాళాదుంపల ధర కిలోగ్రాముకు రూ. 25. అయితే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో, వాటి ధరలు భారతదేశంలో కంటే చాలా రెట్లు ఎక్కువ. Also Read:చలికాలంలో చిట్లిన పెదవులకు గుడ్బై చెప్పే సింపుల్ […] -
SBI mCASH: కస్టమర్లకు అలర్ట్.. ఆ సర్వీస్ ను నిలిపివేయనున్న SBI.. ఎప్పటినుంచంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్. తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలలో కీలక మార్పును ప్రకటించింది. నవంబర్ 30, 2025 తర్వాత ఆన్లైన్ SBI, YONO Lite ద్వారా mCash పంపే, క్లెయిమ్ చేసే ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. డిసెంబర్ 1, 2025 నుంచి, కస్టమర్లు ఇకపై mCash ద్వారా డబ్బు పంపలేరు లేదా క్లెయిమ్ చేయలేరు. ఇది మొబైల్ నంబర్లు లేదా ఇమెయిల్ ఐడిలను ఉపయోగించి డబ్బు పంపడంపై ఆధారపడిన వినియోగదారులపై […] -
BSNL: బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ప్లాన్.. డైలీ 2.5GB డేటా.. తక్కువ ధరకే
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన సిల్వర్ జూబ్లీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (TSP) తన సోషల్ మీడియా ఖాతాలో పరిమిత-కాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించి వివరాలను పంచుకుంది. ఇది వినియోగదారులకు 2.5GB రోజువారీ మొబైల్ డేటా, అపరిమిత కాల్స్, SMS ప్రయోజనాలను చాలా తక్కువ ధరకు అందిస్తుంది. ఈ ఆఫర్ కంపెనీ ఇప్పటికే ప్రకటించిన సిల్వర్ జూబ్లీ FTTH […] -
Maruti Grand Vitara Recall: గ్రాండ్ విటారాలో సాంకేతిక లోపం.. 39,000 కార్లు రీకాల్
కార్లు, బైక్ తయారీ కంపెనీలు తమ మోడల్స్ లోని కొన్నింటిలో టెక్నికల్ సమస్యలను గుర్తించి రీకాల్ జారీ చేస్తున్నాయి. తాజాగా దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ తన పాపులర్ గ్రాండ్ విటారా SUV కి చెందిన 39,000 యూనిట్లకు పైగా రీకాల్ చేసింది. రీకాల్ అంటే ఈ యూనిట్లలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. సమస్యను పరిష్కరించిన తర్వాత, వాటిని కస్టమర్లకు తిరిగి ఇస్తారు. Also Read:Bihar: లాలూ ఫ్యామిలీలో ముసలం.. కుమార్తె రోహిణి […] -
Adilabad: వీడు అసలు మనిషేనా.. బైక్ ను ఢీకొట్టి 3 కిలోమీటర్లు లాక్కెల్లిన కంటైనర్ డ్రైవర్
డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. అమాయకులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనంతో ఢీకొట్టి ఈడ్చుకుపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కంటైనర్ డ్రైవర్ బైకును ఢీకొట్టి 3 కి.మీలు లాక్కెళ్లాడు. మానవత్సం మరిచి వాహనాన్ని ఆపకుండా 3 కి.మీ. ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లింది కంటెయినర్. కంటైనర్ ముందు భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. మావల బైపాస్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. తలమడుగు మండలం దహేగాం […] -
ECGC PO Recruitment 2025: ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. అర్హులు వీరే
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ, ఇతర నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. Also Read:Shocking Video: అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. […] -
Google Advisory: ఉచిత VPN యాప్లు, ఎక్స్టెన్షన్లను ఉపయోగిస్తున్నారా?.. గూగుల్ హెచ్చరిక జారీ..
నకిలీ VPN యాప్లు, ఎక్స్టెన్షన్లు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ Google ఇటీవల ఒక కొత్త హెచ్చరికను జారీ చేసింది. ఈ యాప్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందాయి. ఉచిత VPNల వినియోగదారులు ప్రమాదంలో ఉన్నారు. అనేక ఉచిత VPN యాప్లు వినియోగదారు డేటాను లాగ్ చేస్తాయి, ట్రాకర్లను ఇన్స్టాల్ చేస్తాయి. నకిలీ సమీక్షలతో వారి ర్యాంకింగ్లను పెంచుతాయి అని Google చెబుతోంది. ఇప్పుడు, స్కామ్ గ్రూపులు మాల్వేర్ను వ్యాప్తి చేయడానికి ఈ యాప్లను ఉపయోగిస్తున్నాయి. Also […]
తాజావార్తలు
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!