-
Riaz Encounter Case: ఎన్ కౌంటర్ మృతుడు రియాజ్ తో నాకు ఎలాంటి పరిచయం లేదు..
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్ కౌంటర్ మృతుడు రియాజ్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని రియాజ్ ను పట్టుకున్న ఆసిఫ్ వెల్లడించారు. కానిస్టేబుల్ ను హత్య చేసిన నిందితుడు పారిపోతుంటే పట్టుకున్నాను అని తెలిపారు. నాపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. Also Read:POCSO […] -
Consumption of Alcohol: అత్యధికంగా మద్యం వినియోగం ఉన్న దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎంతంటే?
సంతోషమైన, భాదొచ్చిన మందు మస్ట్ అంటున్నారు కొందరు వ్యక్తులు. చుక్క పడనిదే పూట గడవని మద్యం ప్రియులు కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో మద్యం వినియోగం పెరిగిపోయింది. పండుగలకు, శుభకార్యాలకు తాగి తలకు పోసుకుంటున్నారంటే నమ్మండి. అత్యధిక మద్యం వినియోగంతో ప్రభుత్వాలకు కాసుల వర్షం కురిసి ఖజానా ఘళ్లు మంటోంది. అయితే కానీ అధిక వినియోగం ఆరోగ్య సమస్యలు, సామాజిక అంతరాయాలకు కారణమవుతుంది. అయితే భారత్ వంటి దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మద్యం వినియోగించే […] -
Theft: యువకుడిని పొద్దంతా చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి.. కారణం అదే!
ఒక యువకుడు మొబైల్ ఫోన్ దొంగిలించాడని ఆరోపిస్తూ, కొంతమంది యువకులు అతని కాళ్ళను తాడుతో కట్టి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఘుగ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘఘ్రౌవా ఖదేసర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. Also Read:Komatireddy Venkat Reddy : ఫాం హౌస్ నుండే వస్తలేడు.. అధికారంలోకి ఎలా వస్తాడు ఘగ్రౌవాలోని […] -
PNB LBO Recruitment 2025: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి
బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. భారీ వేతనంతో బ్యాంకు జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకోం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇతర నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కలిగి […] -
MacBook Air M4: క్రేజీ డీల్.. Apple MacBook Air M4 పై రూ.17,000 పైగా డిస్కౌంట్
ఆపిల్ మ్యాక్ బుక్ Air M4 పై ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. దీనిపై ఏకంగా రూ.17వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ విజయ్ సేల్స్ ద్వారా అందుబాటులో ఉంది. ఇందులో Apple శక్తివంతమైన M4 ప్రాసెసర్ ఉంది. MacBook Air M4 16GB RAM + 256GB SSD వేరియంట్ రూ. 99,900 కు విడుదలైంది. అయితే, విజయ్ సేల్స్ ఈ హ్యాండ్ సెట్ ను రూ. 92,400 ప్రారంభ ధరకు లిస్ట్ […] -
Smartphones: రూ.10,000 లోపు టాప్ స్మార్ట్ఫోన్లు.. సామ్ సంగ్ నుంచి మోటరోలా వరకు ఇవే
ఎలక్ట్రానిక్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో స్మార్ట్ ఫోన్ లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో కూడిన స్మా్ర్ట్ ఫోన్స్ కూడా రూ. 10 వేల లోపు ధరలో అందుబాటులో ఉంటున్నాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లు 10 వేల ధరలోపే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి కీలక రంగాలలో మంచి […] -
EICMA 2025: టీవీఎస్ EICMA లో.. ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచి హైపర్స్టంట్ బైక్ల వరకు 6 కొత్త ప్రొడక్ట్స్ విడుదల
ఇటలీలోని మిలన్లో జరిగిన EICMA 2025 మోటార్ షోలో TVS మోటార్ కంపెనీ 6 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. కంపెనీ పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో 6 కొత్త ప్రొడక్ట్స్ ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, కొత్త నార్టన్ శ్రేణిని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. కొత్త శ్రేణి కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత హెడ్స్-అప్ డిస్ప్లే హెల్మెట్లు, టూల్స్ ను పరిచయం చేయడం ద్వారా కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించింది. Also Read:PhonePe […] -
PhonePe Protect: ఫోన్ పే PhonePe Protect ఫీచర్.. మోసపూరిత నంబర్కు ఒక్క రూపాయి కూడా బదిలీ కాదు..
సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. రోజుకో ఎత్తుగడతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికి ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే PhonePe Protect అనే ప్రత్యేక ఫీచర్ను తీసుకొచ్చింది. డిజిటల్ వరల్డ్ లో మీ డబ్బుకు మీరు దీనిని సేఫ్టీ షీల్డ్ గా పరిగణించవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో, మీరు డబ్బు పంపుతున్న నంబర్ అనుమానాస్పద నంబర్ అవునా […] -
Garmin Forerunner 970: ఐఫోన్ 17 కంటే ఖరీదైన స్మార్ట్వాచ్ గార్మిన్ ఫోర్రన్నర్ 970.. దీని ప్రత్యేకత ఏమిటంటే?
Garmin స్మార్ట్వాచ్ విభాగంలో ఒక పాపులర్ బ్రాండ్. దీని స్మార్ట్వాచ్లు ఐఫోన్ల కంటే ఖరీదైనవి. కంపెనీ ఇటీవల Garmin Forerunner 970 స్మార్ట్వాచ్ను విడుదల చేసింది, దీని ధర రూ. 90,990. Garmin Forerunner 970 ప్రత్యేకంగా ట్రయాథ్లెట్ల కోసం (ఈత, సైక్లింగ్, పరుగు ద్వారా ట్రయాథ్లాన్ పోటీలలో పాల్గొనే వారి కోసం) రూపొందించారు. ఈ స్మార్ట్వాచ్ మీకు ఒక టూల్ కిట్ లాగా ఉపయోగపడుతుంది. మీరు మీ పరుగు నుంచి మీ హృదయ స్పందన రేటు […] -
Hyundai Venue: హై-టెక్ ఫీచర్స్ తో.. మార్కెట్ లోకి కొత్త హ్యుందాయ్ వెన్యూ, వెన్యూ ఎన్ లైన్.. ధర ఎంతంటే?
హ్యుందాయ్ నేడు తన కొత్త తరం వెన్యూ, వెన్యూ N లైన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ రూ. 789,900 ధరకు ప్రారంభించింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ N లైన్ రూ. 100,000 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. కొత్త తరం వెన్యూలో కొత్త లుక్, డిజైన్, ఇంటీరియర్ అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ వెన్యూ డిజైన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో ముదురు క్రోమ్ ఇన్సర్ట్లు, నిలువు క్వాడ్-బీమ్ LED […]
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!