ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరాం ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హరిరామ్ ఇంటితో పాటు 14చోట్ల ఉదయం 6గంటల నుంచి సోదాలు జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. గడిచిన 11 గంటలుగా ఆయా ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హరిరామ్ భార్య అనిత ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నీటిపారుదల శాఖలో అనిత డిప్యూటీ ENC గా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు హరిరాం. NDSA రిపోర్ట్ ఆధారంగా ACB సోదాలు చేపట్టింది. రెండు రోజుల క్రితమే […]
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు. పోప్ అంత్యక్రియల్లో ట్రంప్, జెలెన్ స్కీ పాల్గొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెయింట్ పీటర్స్ బసిలికాలో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. 15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశాన్ని వైట్ హౌస్ ఫలవంతమైన చర్చలుగా అభివర్ణించింది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు, ట్రంప్, జెలెన్ స్కీ సమావేశమైన ఫొటోలు వైరల్ గా మారాయి. Also Read:Iran: […]
దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తక్కువ ధరలోనే మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. క్రేజీ ఫీచర్లతో బడ్జెట్ ధరల్లోనే ఫోన్లను అందిస్తున్నాయి. రూ. 8 వేల లోపు ధరతో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. మీరు రూ. 8 వేల బడ్జెట్లో కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే బ్రాండెడ్ టాప్ 3 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో Samsung, Motorola, Realme నుంచి వచ్చిన ఫోన్లు ఉన్నాయి. అద్భుతమైన డిస్ప్లే, అత్యుత్తమ ఇన్-క్లాస్ ప్రాసెసర్, […]
ఆన్ లైన్ షాపింగ్ లవర్స్ గెట్ రెడీ.. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చే్స్తోంది. కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 త్వరలో భారత్ లో ప్రారంభం కానుంది. ఈ-కామర్స్ సైట్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీని ప్రకటించింది. స్మార్ట్ఫోన్ల నుంచి పర్సనల్ కంప్యూటర్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. Also Read:Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో భయం భయం.. కుటుంబాలను యూకే తరలిస్తున్న అధికారులు.. […]
కేంద్ర ప్రభుత్వ జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే.. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు జాతీయ వైద్య కమిషన్ చట్టం–2019 ప్రకారం గుర్తింపు పొందిన వైద్య అర్హత కలిగి ఉండాలి. Also Read:Ponnam Prabhakar: మంత్రి చొరవతో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న […]
పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం ఎడారి దేశం దుబాయ్ కి వెళ్లి అష్టకష్టాలు పడిన వారు చాలామందే ఉన్నారు. ఏజెంట్ ల చేతుల్లో మోసపోయి స్వదేశం తిరిగిరాలేక నానా అవస్థలు పడ్డవారు కూడా ఉన్నారు. ఇలాగా ఓ వ్యక్తి దుబాయ్ కు వెళ్లి అక్కడే చిక్కుకుపోయాడు. అనారోగ్యానికి గురైన అతడు తనను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని సెల్ఫీ వీడియోలో మంత్రిని వేడుకున్నాడు. దీనికి స్పందించిన రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గల్ఫ్ […]
సగ్గు బియ్యం.. పేరులోనే బియ్యం ఉందని పంట నుంచి వచ్చాయనుకుంటే పొరపాటే. సగ్గు బియ్యాన్ని పరిశ్రమల్లో తయారు చేస్తారు. చాలా మంది వీటిని కేవలం పిండి వంటలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఆ తర్వాత అసలు వీటి గురించి పట్టించుకోవడమే మానేస్తారు. కానీ.. మన శరీరానికి అద్బుతంగా మేలు చేసేవాటిల్లో సగ్గు బియ్యం ఒకటి. ఇందులో విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ప్రోటీన్స్ ఇలా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కేవలం 100 గ్రాముల సగ్గు బియ్యం తీసుకుంటే మన […]
కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రాకు చెందిన బడ్జెట్ SUV మహీంద్రా XUV 3XO బేస్ వేరియంట్ పై ఓ లుక్కేయండి. రూ. లక్ష డౌన్ పేమెంట్ చేసి కారును ఇంటికి తెచ్చుకోవచ్చు. మిగతా సొమ్మును ఈఎంఐ రూపంలో చెల్లించొచ్చు. ప్రతి నెల ఎంత ఈఎంఐ చెల్లించాలంటే? మహీంద్రా XUV 3XO డీజిల్ బేస్ వేరియంట్గా MX3ని అందిస్తుంది. ఈ కారు బేస్ వేరియంట్ (మహీంద్రా XUV 3XO డీజిల్ […]
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ముక్తకంఠంతో నినదిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాక్ పై దౌత్యపరమైన దాడికి తెరలేపింది. దేశం మొత్తం పాక్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. ముష్కరుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్గౌడ్, ఒవైసీ, మంత్రులు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్, […]
పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై దౌత్య దాడికి పూనుకుంది. సిందూ జలాల ఒప్పందం, వీసాల రద్దు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలర్ట్ చేసింది. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వీసాలు రద్దు చేసి వెనక్కి పంపించాలని కేంద్రం ఆదేశించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాదులో 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించింది. Also Read:Realme 14T 5G: 6.67-అంగుళాల […]