స్ట్రీట్ ఫుడ్ తినేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బజ్జీలు, పకోడీ, బ్రెడ్ పకోడి వంటి వాటిని తింటుంటారు. స్ట్రీట్ ఫుడ్ కు డిమాండ్ పెరగడంతో వీది వ్యాపారులు దీన్ని ఆదాయ వనరుగా మలుచుకున్నారు. చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుని రుచికరమైన ఫుడ్ తయారు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో ఓ వీది వ్యాపారి పకోడీలు చేస్తూ నెట్టింటా వైరల్ గా మారాడు. దీనికి కారణం అక్కడి పకోడీలు టేస్టీగానో, క్వాలిటీగానో ఉన్నాయనుకునేరు. ఆ వ్యాపారి […]
క్వాలిటీ, మైలేజీకి పెట్టింది పేరు హోండా బ్రాండ్. ఇప్పటికే హోండా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హోండా ఈవీలకు మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో హోండా టూ-వీలర్ తన మొట్టమొదటి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురాబోతోంది. కంపెనీ సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్ను ఆవిష్కరించనుంది. దీనికి సంబంధించి కంపెనీ ఒక టీజర్ను కూడా విడుదల […]
మహిళల పట్ల ఆకతాయిల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అసభ్యంగా ప్రవర్తిస్తూ రెచ్చిపోతున్నారు కొందరు వ్యక్తులు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతి ముందు ఓ వ్యక్తి ప్యాంట్ జిప్ తీసి పశువులు కూడా సిగ్గుపడేలా ప్రవర్తించాడు. అది కూడా పట్టపగలు, జనాలు సంచరిస్తున్న ప్రదేశంలో నీచంగా ప్రవర్తించాడు. బాధిత యువతి తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని వీడియో […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన 25% సుంకాన్ని 50% కి పెంచిన విషయం తెలిసిందే. 21 రోజుల తర్వాత దీనిని అమలు చేయవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్ లో తయారయ్యే ఐఫోన్ల ధరపై ఈ నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది? అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారవుతాయని టిమ్ కుక్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50% సుంకంతో అమెరికాలో ఐఫోన్ చాలా ఖరీదైనదిగా […]
బీసీ బిల్ ఆమోదం కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో పోరాడుతోంది. సీఎం రేతంత్ రెడ్డితో సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనగణన లో కులగణన చేశాం.. తెలంగాణ ప్రభుత్వం రాహుల్ హామీ మేరకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. బీసీలకు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో రెండు బిల్లులు చేసి గవర్నర్ కు పంపాము.. స్థానిక సంస్థల్లో 42 శాతం […]
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా యూజ్ చేస్తున్న యాప్ ఏదైనా ఉందంటే అది ఇన్స్టాగ్రామ్ మాత్రమే. డిఫరెంట్ కంటెంట్ తో రీల్స్ చేస్తూ తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు. ఈ యాప్ను మరింత ఇంటరాక్టివ్గా మార్చడానికి మెటా అనేక కొత్త ఫీచర్లను ప్రకటించింది. కొత్త అప్డేట్ తర్వాత, ఇన్స్టాగ్రామ్కు మూడు కొత్త టూల్స్ యాడ్ అయ్యాయి. ఇందులో రీల్స్, పోస్ట్లను రీపోస్ట్ చేసే సౌకర్యం, స్నాప్చాట్ వంటి లొకేషన్-బేస్డ్ మ్యాప్, మీ స్నేహితులు ఇంటరాక్ట్ అవుతున్న […]
మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ.. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. కాలే యాదయ్య ఏ పార్టీలో ఉన్నారో పక్కనే ఉన్న స్పీకర్ కు తెలియడం లేదని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి జెడ్పిటీసీ కాకముందే సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయ్యారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయిన వ్యక్తిని వేదికపై కూర్చోబెట్టారు. ఐఏఎస్ అధికారులు ఎగిరెగిరి పడుతున్నారు.. బిఆర్ఎస్ హయాంలో ఒక్క […]
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోయిన తర్వాత, అతడు ఆర్జే మహ్వాష్తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వార్తల్లో నిలుస్తున్నాయి. వారిద్దరూ దీని గురించి ఎటువంటి కన్ఫర్ మేషన్ ఇవ్వనప్పటికీ, వారు కలిసి కనిపించిన తీరును బట్టి, ఇద్దరి మధ్య ఏదో బంధం అల్లుకుంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ధనశ్రీ జీవితంలో ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని సోషల్ మీడియా యూజర్లు ఆసక్తిగా ఎదురుచూశారు. Also Read:Ranveer Singh : అభిమాని పట్ల.. రణ్వీర్ […]
మంచి వేతనం.. లైఫ్ సెక్యూర్డ్ గా ఉండాలంటే ఈ జాబ్స్ ను వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా భారీగా మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. 417 మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో మేనేజర్ – సేల్స్, ఆఫీసర్ – అగ్రికల్చర్ సేల్స్, మేనేజర్ – అగ్రికల్చర్ సేల్స్ రోల్ లో ఖాళీలు ఉంటాయి. ఈ నియామక డ్రైవ్లో MMG/S-II స్కేల్లో మేనేజర్ – సేల్స్ కోసం […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను ప్రకటించిన తర్వాత కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. “ఇటీవలి రోజుల్లో, రష్యా నుంచి భారతదేశం చేసుకునే చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. మా చమురు దిగుమతులు మార్కెట్ ఆధారితమైనవి. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను నిర్ధారించడం దాని ప్రధాన లక్ష్యం అనే విషయంతో సహా ఈ అంశాలపై మేము ఇప్పటికే మా వైఖరిని స్పష్టం చేసాము. […]