గత రెండ్రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 660 పెరగగా, 100 గ్రాముల గోల్డ్ ధర రూ. 6,700 పెరిగి రూ. 10,01,900 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో సిల్వర్ ధర రూ. 2100 పెరిగింది. బంగారం వెండి ధరలు ఒక్కరోజే వేలల్లో పెరగడంతో కొనుగోలుదారులు షాక్ కు గురవుతున్నారు. Also Read:Trump: మాతో […]
శుక్రవారం (జూలై 18) నాగర్ కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు నేనె సీఎంగా ఉంటానంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం […]
భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. భారత అండర్-19- ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య 5 వన్డే మ్యాచ్ల సిరీస్ జరిగింది. ఇప్పుడు రెండు దేశాల యువ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. సిరీస్లోని మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. రెండవ టెస్ట్ జూలై 20 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభంకానుంది. టెస్ట్ అయినా లేదా వన్డే సిరీస్ అయినా, భారత స్టార్ బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ రెండింటిలోనూ ఆధిపత్యం […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు రూపర్ట్ ముర్డోక్ సహా దాని యజమానులపై దావా వేశారు. ఎప్స్టీన్ పై వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తాపత్రిక నివేదిక నకిలీదని కూడా ట్రంప్ అన్నారు. ఈ నివేదికకు కనీసం $10 బిలియన్ల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రంప్ 2003లో జెఫ్రీ ఎప్స్టీన్కు పుట్టినరోజు సందేశం పంపారని, అందులో నగ్న మహిళ స్కెచ్, లైంగిక రూపంలో ఉన్న సంతకం ఉందని వార్తాపత్రిక నివేదించింది. […]
పాకిస్తాన్లోని లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న సంస్థ టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత పాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ అమెరికాను రెచ్చగొడుతుందంటూ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి టీఆర్ఎఫ్ ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. టిఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై పాకిస్తాన్లోని షాబాజ్ ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా స్పందించింది. Also Read:Hyderabad Rains : హోండా షోరూంలోకి […]
శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లను ప్రభుత్వం మార్చింది. కొత్త పేర్లను పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల పెంట ను కృష్ణ గిరి, దోమల పెంట ను బ్రహ్మగిరి గా మార్చుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు మార్చాలని అధికారులను ఆదేశించింది.
కరీంనగర్ జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం కలకలం రేపింది. అలుగునూర్ కాకతీయ కాలువ పరిసరాల్లో ఓ బాలికపై అత్యాచారయత్నానానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. కరీంనగర్ రూరల్ మండలం చింతకుంట సమీపంలోని వడ్డేపల్లికి చెందిన ఓ మైనర్ బాలిక కరీంనగర్లోని ప్రైవేట్ ఒకేషనల్ కళాశాలలో ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి కళాశాలలో దింపుతానని అమ్మాయిని బైక్ పై ఎక్కించుకొని హైదరాబాద్ రోడ్డు గుండా ఎల్ఎండి పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్లాడు. Also […]
జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ వెల్గటూర్ మండలం కిషన్ రావు గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ (26)ను హత్య చేశారు యువతి తల్లిదండ్రులు. నేతకాని కులానికి చెందిన సూర మల్లేష్ కి గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. మా కొడుకును మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మద్యం తాగించి హత్య చేశారని మృతుని బాబాయి ఆరోపించాడు. చంపిన తరువాత మీ కొడుకుని చంపినం అంటూ ఫోన్ […]
నేరాలను ఛేదించేందుకు శిక్షణ పొందిన డాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. నేరస్థులను, మత్తుపదార్థాలను, పేలుడు పదార్థాలను గుర్తించడంలో పనిచేస్తాయి. ఇటీవల పలు దేశాలు సైనిక ఆపరేషన్ల కోసం శిక్షణ పొందిన ఆర్మీ డాగ్స్ ను కోరుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, భారతదేశం, అమెరికా, బ్రిటన్, జార్జియాతో సహా అనేక దేశాలు సైనిక కుక్కల ప్రత్యేక యూనిట్లను కలిగి ఉన్నాయి. ఆర్మీ డాగ్స్ తరచుగా అత్యంత ప్రమాదకర మిషన్లలో సహాయపడతాయి. అలాంటి సందర్భాల్లో చాలాసార్లు గాయపడతాయి. చికిత్సలో రక్తం అవసరం […]
ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. మమత హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలు అభివృద్ధే లక్ష్యంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పని చేశారు.. ఇది అనుకోని ప్రోగ్రామ్, ఇక్కడకు ఇంతమంది సోదరులు వస్తారనుకోలేదు.. మా ఆడబిడ్డలు ఇంత తోపులాటలో ఇక్కడ వరకు వస్తారనుకోలేదు.. తెలంగాణ ప్రజలు మనకు రెండు దఫాలు అవకాశం ఇచ్చారు.. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లు నిర్మాణ […]