ఈటీవీ ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కమెడియన్ గా చేస్తున్నాడు.. ఆయన పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఆయన రెండు కిడ్నీలు సరిగ్గా పనిచెయ్యలేదన్న సంగతి తెలుసు.. దీని కోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.. ఆ ఆపరేషన్ […]
మద్యం ఓ కుటుంబంలో విషాధాన్ని మిగిల్చింది.. తండ్రి మద్యం మత్తు అభం శుభం తెలియని ఆరు నెలల పసికందు ప్రాణాన్ని పోగొట్టింది.. మత్తులో ఉన్న తండ్రి తన 6 నెలల పసికందుపై పడుకోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం […]
ఒక వ్యక్తి మరణించాక చితి పై నుంచి లేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం.. చనిపోయాడని ధ్రువీకరించిన తర్వాతే కదా అతనికి అంత్యక్రియలు చేస్తారు.. అలాంటిది చివని నిమిషంలో ఎలా లేచి వస్తారు అనే సందేహం అందరికి ఉంటుంది.. వీటికి సమాధానం అయితే ఇప్పటివరకు దొరకలేదు.. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తి నిద్ర […]
రకుల్ ప్రీత్ సింగ్ గురించి అందరికి తెలుసు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేది.. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలివుడ్ కు వెళ్లింది..ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా రాణిస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగులో కనిపించడం లేదు అని చెప్పుకోవచ్చు.. అందుకు కారణం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని తో లవ్ ఎఫైర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ అమ్మడు ఓ […]
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది మృతి చెందగా, 900 మంది గాయాలపాలయ్యారు.. ఎంతో మంది ప్రాణాలతో పోరాడుతున్నారు.. చాలా మంది బోగీల్లో ఇంకా చాలా మంది ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు సహాయ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.. ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు […]
ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు.. వందల మంది ప్రాణాలు ఒకేసారి గాల్లో కలిశాయి.. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది..ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది..ఇప్పటివరకు 276 మంది చనిపోయినట్లు సమాచారం.. అలాగే 900 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే వీరిలో చాలా మంది బోగీల్లో ఇరుక్కుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని అధికారులు భావిస్తున్నారు. ఒడిశా […]
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. అధికారులు యాక్సిడెంట్స్ పై ఎంతగా అవగాహన పెంచుతున్నా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.. నిన్న అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన జరిగింది.. ఆ ఘటన ఇంకా కళ్ల ముందే ఉండగా.. ఇప్పుడు మరో ఘోరం జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదురుగు మృతి చెందినట్లు తెలుస్తుంది… వివరాల్లోకి వెళితే..అన్నమయ్య జిల్లాలోని పీలేరులో ఈరోజు తెల్లవారు జామున దారుణ ఘటన చోటు చేసుకుంది.. లారీని వేగంగా వస్తున్న తుఫాన్ వాహనం ఢీ […]
యాంకర్ అనసూయ పేరుకు ఎంత క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు కేవలం సినిమాలను మాత్రమే చేస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్యకాలంలో అనసూయ నటించిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో డిమాండ్ ను పెంచుకుంది.. భారీగానే రెమ్యూనరేషన్ ను కూడా తీసుకుంటుంది.. అయితే ఆమె చేసే ప్రతి పనికి భర్త సపోర్ట్ ఉంటుందని చాలా సందర్భాల్లో అనసూయ చెప్పుకొచ్చింది.. తాజాగా ఓ వార్త వినిపిస్తుంది.. అను భర్త శశాంక్ కు అను అంటే ఎంత […]
పెళ్లి అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనా అంశం..వీరిద్దరి మధ్య ప్రేమ ఉంటేనే బంధం బలంగా ఉంటుంది. లేకుంటే ఎప్పుడు గొడవలు చికాకులు వస్తూనే ఉంటాయి.కొన్ని సందర్భాల్లో ప్రేమకు బదులు భయం, ద్వేషం పెరుగుతాయి.. కొన్నిసార్లు మనస్పర్థలు వస్తే విడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి… అసలు గొడవలు రావడానికి కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. భర్తకు కొన్ని లక్షణాలు ఉంటే ఆడ వాళ్ళు ఎప్పటికి దగ్గరకు రారట.. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *. ఆడవాళ్లు […]