Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Paris Olympics : పేరు గొప్ప ఊరు దిబ్బ.. పారిస్లో అథ్లెట్స్కు చాలి చాలని రూమ్లు..!
దాదాపు 100 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ ఒలింపిక్స్లో 206 దేశాల నుంచి 10 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వీరితో పాటు కోచ్లు ఒలింపిక్స్ జరిగే పారిస్లోని ఒలింపిక్ విలేజ్లో బస చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్కు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని క్రీడాకారులు తొలిరోజు నుంచి ఆరోపిస్తున్నారు. క్రీడాకారులు బస చేసే స్టేడియానికి ఆటగాళ్లను తరలించే బస్సులు నాన్-ఏసీ , స్టేడియానికి చేరుకోవడానికి 45 నిమిషాల సమయం […] -
Diabetes : ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి..!
ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మధుమేహం అంటారు. ఇది శరీరం ఇన్సులిన్ హార్మోన్ను తగినంతగా ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి చేసే ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించలేకపోవడం వల్ల సంభవించే దీర్ఘకాలిక వ్యాధి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి సమయానికి మందులు తీసుకోవడం చాలా అవసరం. విపరీతమైన ఆకలి కారణంగా : మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీర కణాలకు గ్లూకోజ్ అందుబాటులో ఉండదు . ఇది శక్తి కోసం మెదడుకు ఆకలి సంకేతాలను పంపుతుంది, […] -
Homemade Mouth Freshener : ఇంట్లో తయారుచేసిన మౌత్ ఫ్రెషనర్.. ఐరన్ కంటెంట్, జీర్ణ సమస్యలకు ఉత్తమ పరిష్కారం
చాలా మందికి ఐరన్ లోపం ఉంటుంది. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తం, ఐరన్, శక్తి తక్కువగా ఉంటుంది. మహిళలు తమ ఆహారంపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడం వల్ల ఇలా జరగవచ్చు. కొంతమందికి జీర్ణక్రియ, చర్మం , జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఇంట్లోనే మౌత్ ఫ్రెషనర్ను తయారు చేసి తీసుకోవడం ప్రారంభించండి. ఇది ఆయుర్వేద మౌత్ ఫ్రెషనర్, దీని తయారీకి మీకు మూడు పదార్థాలు మాత్రమే అవసరం. ఈ రుచికరమైన […] -
MG EV : ఎంజీ మోటార్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు విండ్సర్
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో MG మోటార్ కంపెనీ తన మూడవ EV కార్ మోడల్ను విడుదల చేస్తోంది , కొత్త EV కార్ మోడల్ను విండ్సర్ పేరుతో విడుదల చేయనున్నారు. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం ఇటీవల JSW తో భాగస్వామ్యం కుదుర్చుకున్న MG మోటార్, భారీ పెట్టుబడి పెట్టింది , ఇప్పుడు కొత్త పెట్టుబడి తర్వాత తన మొదటి EV మోడల్ను విడుదల చేస్తోంది. కొత్తగా విడుదల చేసిన విండ్సర్ […] -
Buddha Venkanna : ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డను
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి లేక పోవడంతో ప్రజలకు, నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నా అని ఆయన అన్నారు. సీఐ ల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యే ల మాట నెగ్గిందని, ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐ లుగా నియమించారన్నారు. నా మాట చెల్లలేదు.. ఆవేదన గా ఉందని ఆయన వెల్లడించారు. […] -
Grievance: గడిచిన 50 రోజుల్లో 10వేలకు కు పైగా గ్రీవెన్స్ కు అర్జీలు
వస్తున్న అర్జీదారులకు ఇస్తున్న వినతులకు న్యాయం జరిగేలా… ప్రత్యేక చర్యలు చేపడతున్నామని.. దాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి.. ప్రతి అర్జీని పారదర్శకంగా పరిశీలించి.. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు.. నాయకులు అధికారులు సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇప్పటికే […] -
Top Headlines @9AM : టాప్ న్యూస్
పారిస్ ఒలింపిక్స్లో ఎనిమిదో రోజు భారత్ షెడ్యూల్ ఇదే.. పారిస్ ఒలింపిక్స్లో ఎనిమిదో రోజు (శనివారం) మహిళా షూటర్ మను భాకర్ పై మరోసారి పతకంపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేడు మను 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్లో విజయం సాధించి పారిస్ గేమ్స్లో హ్యాట్రిక్ పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మను భాకర్.. భారతదేశానికి ఇప్పటివరకు రెండు కాంస్య పతకాలు సాధించిపెట్టింది. ఆమె తన మూడవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోవడమే కాకుండా ఈసారి తన […] -
Atchainnaidu : అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఆప్కాబ్ సమావేశం
మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన నేడు ఆప్కాబ్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. రైతులకు రుణాలు అందజేత అంశంపై సమీక్షించనున్నారు. అయితే.. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆప్కాబ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో అక్రమంగా దారి మళ్లించిన సహకార సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. అధికారులే బినామీ […] -
Amaravathi : నేడు రాజధాని అమరావతిలో రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యటన
నేడు రాజధాని అమరావతిలో రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యటించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు ఐఐటీ ఇంజనీర్లు. ఇంజనీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులపై స్పష్టత రానుంది. అయితే.. ఎన్జీవో నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టాయి. వీటి విషయంలో ఏం చేయాలన్నది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు తెలిపారు. చువ్వలను పూర్తిగా తొలగించిన తర్వాత, లేదా శుభ్రం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయి పరీక్షలు చేసిన […] -
Venkateswara Swamy Temple : హైదరాబాద్ లో ఎవ్వరికీ తెలియని 400ఏళ్ళ స్వయంభు క్షేత్రం.. తిరుమలలాగే పూజలు
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..