Thatikonda Rajaiah : స్టేషన్ ఘన్పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ వేదికపై ఈ స్థాయి వ్యక్తిగత వ్యాఖ్యలు కావడం హాట్ టాపిక్గా మారింది. తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, “చనిపోయిన పాము కొస తోకకు ప్రాణం ఉన్నట్టు కడియం రాజకీయం ఉండేది ” […]
Tenali Double Horse : తెలుగు రాష్ట్రాలలో దాల్ ఉత్పత్తుల నాణ్యతకు మారుపేరు అయిన తెనాలి డబుల్ హార్స్ గ్రూప్, ఇప్పుడు సూపర్ఫుడ్స్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో, కంపెనీ తన నూతన మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల శ్రేణిని “మిల్లెట్ మార్వెల్స్” పేరుతో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించింది. ఈ మహత్తర ప్రారంభోత్సవం 2025, ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 10:00 గంటలకు, హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ […]
Murder : ములుగు జిల్లా వాజేడు మండలంలో దారుణ హత్య ఒక గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ (28) గుర్తు తెలియని దుండగుల చేతిలో బలైపోయాడు. ఆదివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళన కలిగించింది. విజయ్ తన ఇంటి సమీపంలో ఉన్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై అకస్మాత్తుగా దాడికి […]
Weather Updates : గత మూడు రోజుల నుంచి రెండు విభిన్నమైన వాతావరణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. 40 నుంచి 41 సెల్సియస్ ఉష్ణోగ్రత గత వారం రోజులు బట్టి ఉంటుంది. దీంతో రోడ్ల పైన జనం తిరగటానికి ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండల దాటికి తట్టుకోలేకపోతున్నారు. జాతీయ రహదారుల్లో వాహనాల రొద కూడా కనపడటం లేదు […]
CSK vs PBKS : ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ మళ్లీ తమ ఆత్మవిశ్వాసాన్ని చాటింది. శనివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 18 పరుగుల తేడాతో గెలిచిన పంజాబ్, టోర్నీలో తమ మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అత్యద్భుత శతకం కొట్టి మ్యాచ్ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల […]
Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రవణ్ రావును సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అధికారులు 11 గంటల పాటు విచారించారు. ఉదయం ప్రారంభమైన విచారణ రాత్రి వరకు కొనసాగింది. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చి ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. శ్రవణ్ రావు వద్ద నుండి స్వాధీనం […]
Gudimalkapur : పాత బస్తీ చంద్రాయణగుట్ట చెందిన నలుగురు యువకులు (వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ) 1. అబ్దుల్ రెహమాన్ బా నయీం, 2. సౌత్ బిన్ సైది, 3. మొహమ్మద్ సుల్తాన్ పటేల్ (అప్స్కాడింగ్) 4. మహమ్మద్ సులేమాన్ పటేల్ (అప్స్కాడింగ్) ఒక కిడ్నాప్కి పాల్పడ్డాడు. కత్తులు చూపించి కిడ్నాప్ కి పాల్పడినట్టు తెలుస్తుంది. కిడ్నాప్ కి గురైన వ్యక్తి పేరు నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి, పాతబస్తీ చంద్రాయన గుట్ట […]
Registrations : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలు అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ఆధునీకరణ కొనసాగుతున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా, కేవలం 10–15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. మొదటి దశగా రాష్ట్రంలోని 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 22 కార్యాలయాల్లో ఈ విధానం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి […]
New Brands : తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపార రంగం మరింత విస్తరించనుంది. మొత్తం 604 కొత్త మద్యం బ్రాండ్లకు అమ్మకాల అనుమతుల కోసం 92 మద్యం సరఫరా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులు చూస్తే, ఇండస్ట్రీలో పోటీ ఏ స్థాయికి చేరిందో స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం దరఖాస్తులలో 331 రకాల ఇండియన్ మెడ్ లిక్కర్స్ (IML) బ్రాండ్లకు అనుమతులు కోరడం గమనార్హం. దీనితో దేశీయంగా తయారయ్యే మద్యం బ్రాండ్ల వృద్ధికి Telangana […]
Manne Krishank : హైకోర్టు నుండి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన నాలుగు క్రిమినల్ కేసులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను మంగళవారం హైకోర్టు విచారించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించిన నకిలీ వీడియోల ప్రచారంపై తనను అన్యాయంగా ఆరోపిస్తూ ఈ కేసులు పెట్టారని, తాను ఎలాంటి ఫేక్ వీడియోలను పంచలేదని పిటిషన్లో క్రిశాంక్ పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలో భాగంగా, […]