JEE Main 2026 Results: విద్యార్థులకు అలర్ట్.. ఎంతగానో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడ్డాయి. జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్కు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని సైతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ద్వారా ఫైనల్ ఆన్సర్ కీ పీడీఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే పోర్టల్లో ఫలితాలు, మెరిట్ లిస్ట్ సైతం అందుబాటులో ఉన్నాయి. మీరు ఫలితాలను తెలుసుకోవాలంటే ఈ స్టేప్స్ ఫాలో అవ్వండి.
Ragi Soup Recipe: దక్షిణ భారతదేశంలో రాగులు ఎక్కువగా తింటుంటారు. రాగుల్లో మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. మిగతా చిరు ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగులతో చేసిన పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఎంతో మేలు కలుగుతుంది. రాగి రొట్టె , జావా, సంకటి ఇలాంటి రెసిపీలకు కొంచెం సమయం ఎక్కువగా తీసుకుంటుంది. అందుకే మనం ఇప్పుడు ఈజీగా పది నిమిషాల్లో తయారయ్యే రాగి సూప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..…
Anthropic AI: ఐటీ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసిన అంథ్రోపిక్ ఏఐ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఇండియాలో తొలి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ఏఐ రాకతో భారత్లో బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి పెద్ద అడుగు మారుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు టోక్యోలో ఓ కార్యాలయం ఉంది. అయితే.. భారత్లో ఏర్పాటు చేయబోయే కార్యాలయం ఆసియాలో రెండోది. ఈ ఆఫీస్ను తెలుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న బెంగళూరులో స్టార్ట్ చేయనున్నారు. అలాగే కంపెనీలు,…
Mohammad Yousuf: నిన్న (ఆదివారం) శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను ఇరు దేశాలు ఎప్పటికీ మర్చిపోలేవు. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమి ఆ దేశస్థులను తీవ్రంగా కలిచివేసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రపంచానికి భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న అసలు తేడాను మరోసారి చూపించింది. అయితే.. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఓటమిపై ఆ దేశ లెజెండరీ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్ తీవ్రంగా విమర్శించాడు. సోషల్ మీడియాలో ఓ…
Mohsin Naqvi: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముగిసినా సోషల్ మీడియాలో మాత్రం చర్చ మామూలుగా లేదు. ఎంతో బిల్డప్ కొట్టి.. మ్యాచ్కు ముందే హైడ్రామా క్రియేట్ చేసిన పాకిస్థాన్ భారత్ చేతిలో కుప్పకూలింది. ప్రస్తుతం పాకిస్థాన్ ప్లేయర్స్ పరిస్థితి దిక్కుతోచని స్థితిగా మారింది. ఎందుకంటే ఆ దేశంలో పాక్ జట్టును ఘోరంగా ట్రోల్ చేస్తున్నాయి. అయితే.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్టేడియం నుంచి మధ్యలోనే పరారయ్యాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు కెమెరాలకు…
IND vs PAK- Suryakumar Yadav: నిన్న శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎంత హీట్ పుట్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఆర్. ప్రేమదాస స్టేడియం మరో అద్భుతమైన నాటకానికి వేదికైంది. అయితే.. నిన్న మ్యాచ్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ మధ్య జరిగిన సన్నీవేశం సినిమాకన్నా తక్కువేం కాదు. అయితే.. మ్యాచ్కు ముందు నుంచే ఈ పోరు గురించి…
India vs Pakistan: నిన్న జరిగిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్ని ప్రతి భారతీయుడు తెగ ఎంజాయ్ చేశాడు. ముందు నుంచే పొడిచేస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ చివరకు చిత్తు చిత్తుగా ఓడింది. మ్యాచ్ ముగిసే సరికి ఒకవైపు భారత్లో సంబరాలు ఊపందుకోగా, మరోవైపు పాకిస్థాన్ అభిమానుల్లో తీవ్ర నిరాశ, కోపం కనిపించింది. ఈ మ్యాచ్లో భారత్ 61 పరుగుల భారీ తేడాతో గెలిచి, తమ ఆధిపత్యాన్ని మరోసారి చూపించింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ల్లో భారత్–పాక్ తలపడిన మ్యాచ్లలో భారత్ 8–1తో ముందంజలో ఉంది.…
"నేను పార్లమెంట్ లో నమాజు చేస్తాను కానీ వందేమాతరం మాత్ర పాడను" ఇది ఒక కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ఆవరణలో ఇచ్చిన స్టేట్మెంట్. భారత స్వాతంత్ర్యోద్యమంలో వందేమాతరం ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘వందే మాతరం’ గీతం పాడే సమయంలో తప్పనిసరిగా అందరూ నిలబడాలన్న అంశంపై ఇమ్రాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
CM Revanth Reddy: 2006లో ఇండిపెండెంట్ జడ్పీ ఛైర్మన్గా నిలబడ్డప్పుడు వైఎస్ హవాలోనూ లంబాడా యువకులు తనను జడ్పీటీసీగా గెలిపించారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నాలుగు నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నట్లు తెలిపారు.. నేడు సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు.. ఇప్పటికీ కరెంట్ లేని తండాలు ఉన్నాయని.. మానవ జాతి శాంతి మార్గంలో నడవాలి.. శాంతి, భక్తితో…
IND vs PAK: క్రికెట్ యుద్ధానికి సమయం దగ్గర పడుతోంది. దాయాది జట్టును మట్టి కరిపించేందుకు టీమిండియా రెడీ అయ్యింది. ఆకలితో ఉన్న సింహంలా ఎదురు చూస్తోంది. అయితే.. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే మైదానంలో మాత్రమే కాదు.. మాటల యుద్ధం కూడా తప్పదు. ఈసారీ అదే జరిగింది. టీమిండియాలో అభిషేక్ ఎంట్రీపై ఎంత ఆసక్తి పెరిగిందో పెద్దగా చెప్పనవసరం లేదు. తాజాగా అభిషేక్పై పాక్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.