MS Dhoni: టీమిండియాలో కెప్టెన్ల తొలగింపు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. వారి ఫిట్నెస్, తదితర సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్స్ను బాధ్యతల నుంచి పక్కన పెడుతుంటారు. 2025లో భారత క్రికెట్లో రోహిత్ శర్మ నుంచి శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ మార్పు అనంతరం పెద్ద దుమారమే రేగింది. 2017లోనూ ఎంఎస్ ధోనీని కెప్టెన్ నుంచి తొలగతించి విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగించినప్పుడు పెద్ద చర్చ జరిగింది. అయితే ఆ మార్పు ఎలా జరిగిందన్న విషయంపై తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంఎస్ ధోనీ…
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్య వంశీ.. ఈ పేరు ప్రపంచ క్రికెట్లో మారుమోగుతోంది. 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాలు లిఖిస్తున్నాడు. అంతర్జాతీయ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భారత్కు ఆరవ టైటిల్ అందించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. ఈ కుర్రాడు క్రికెట్ను వదిలి కొన్ని రోజులు పుస్తకాలకు అంకితం కానున్నాడు. ఎందుకంటే.. దగ్గర్లో పరీక్షలు ఉన్నాయి. ఇంతకీ వైభవ్ ఎన్నో తరగతో తెలుసా? జస్ట్ పదో తరగతే. ఇప్పుడు తన 10వ తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నాడు వైభవ్.…
Lawyer Swapna Murder Case: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో లాయర్ స్వప్న(34) హత్య చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా న్యాయవాది స్వప్న మర్డర్ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. చెల్లిని చంపిన సొంత అన్న కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే స్వప్న అన్న రాజుతో పాటు ఇద్దరి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్వప్న లొకేషన్ వివరాలు ఎప్పటికప్పుడు రాజుకు చేరవేసిన శేఖర్ అనే మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గతంలోనూ రెండు సార్లు…
AP Budget 2026-27: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లగా అంచనా వేశారు. బడ్జెట్ ప్రకారం..…
State Election Commission: ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. హై కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం ఆర్డర్ జారీ చేసింది. మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా మున్సిపల్ పరిపాలనపై ప్రత్యేక జ్ఞానం లేదా అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటారు. అయితే వారికి ఓటు హక్కు ఉండదు.. తాజాగా ఈసీ విడుదల చేసి సర్క్యులర్ ప్రకారం.. ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో ఓటు వేయొచ్చు. రాజ్యసభ…
India vs Pakistan: రేపే హీట్ పుట్టించే భారత్ – పాకిస్థాన్ మ్యాచ్. శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగనుంది. ఈసారి రెండు జట్లు రెండు రకాల భారం మోస్తూ మైదానంలోకి దిగుతున్నాయి. భారత్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యా్చ్కు ముందు ఇప్పుడు ఇట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.. ముందుగా ఈ మ్యాచ్లో తలపడుతున్న ఇద్దరు నాయకుల గురించి అంచనా వేద్దాం. ఈ ఇద్దరు కెప్టెన్లది ఒకే ఆర్మ్బ్యాండ్. కానీ రెండు వేర్వేరు పరిస్థితులు. ప్రస్తుతం ఆ బాధ్యతను ఎవరు బాగా…
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ హీట్ పుట్టించనుంది. రేపు శ్రీలంకలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. నిన్న నమీబియాతో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంలో హార్దిక్ పాండ్యా ప్రధాన పాత్ర పోషించినవాడు. అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో రెండింటి లోనూ మెరిశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుత ఆరంభం ఇచ్చారు. ఎడమచేతి బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్…
Bangladesh Elections 2026: బంగ్లాదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. బంగ్లాదేశ్ 13వ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త మార్పులకు తెరలేపాయి. అధికార సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో జాతీయవాద పార్టీగా గుర్తింపు పొందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) భారీ ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్లింది. ఆ పార్టీ 211 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ (Bangladesh Jamaat-e-Islami) 68 స్థానాల్లో గెలుపొందింది. ఈ తరుణంలో అక్కడున్న మైనారిటీల అంశం…
Pulwama attack: నేటితో పుల్వామా దాడికి సరిగ్గా ఏడేళ్లు. 2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ భయానక దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి అనంతరం.. పాకిస్థాన్కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్థాన్లోకి…
Pulwama Attack 2019: ఫిబ్రవరి 14, 2019 దేశం మొత్తం ఒక్కసారిగా కుదేలైంది. భారతీయులు 40 మంది సైనికులను కోల్పోయింది. సరిగ్గా ఏడేళ్ల కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పుర (అవంతిపురా సమీపం)లో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో…