IND vs PAK: క్రికెట్ యుద్ధానికి సమయం దగ్గర పడుతోంది. దాయాది జట్టును మట్టి కరిపించేందుకు టీమిండియా రెడీ అయ్యింది. ఆకలితో ఉన్న సింహంలా ఎదురు చూస్తోంది. అయితే.. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే మైదానంలో మాత్రమే కాదు.. మాటల యుద్ధం కూడా తప్పదు. ఈసారీ అదే జరిగింది. టీమిండియాలో అభిషేక్ ఎంట్రీపై ఎంత ఆసక్తి పెరిగిందో పెద్దగా చెప్పనవసరం లేదు. తాజాగా అభిషేక్పై పాక్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Bangladesh- Mamata Banerjee: బంగ్లాదేశ్లో తాత్కాలిక సారథి యూనస్ శకం ముగిసింది. తాజాగా జరిగిన 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత తారిక్ రహ్మాన్ ఘన విజయం సాధించారు. ఇప్పటికే మన దేశ ప్రధాని మోడీ తారిక్కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. బంగ్లాదేశ్ పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తారిక్కు గిఫ్ట్ పంపారు. ప్రత్యేకంగా పూలు, మిఠాయిలు పంపించి అభినందనలు తెలిపారు. ఈ బహుమతులను…
Team India Predicted Playing XI: భారత్-పాకిస్థాన్ ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్ధమైంది. భారత జట్టు ఎలాగైనా విజయం సాధించాలని కంకణం కట్టుకుంది. మరోవైపు దాయాది జట్టు సైతం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ జట్టుకు సంబంధించి ఊరట నిచ్చే వార్త వచ్చింది. విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో ఉంటాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిన్న మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో తలపడే సూర్య సేన జట్టు అంచనాలను చూద్దాం. అనారోగ్యంతో నమీబియా మ్యాచ్…
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై ఎంతో ఉత్కంఠ నెలకొంది. అభిమానులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నాయి. సాయంత్రం అన్ని పనులు పక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఈ మ్యాచ్కు వర్షం పెద్ద అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం(R. Premadasa Stadium)లో ఆదివారం జరగాల్సిన ఈ హై వోల్టేజ్ పోరుకు ఆకాశం మబ్బులు కమ్ముకుంటున్నాయి. భారీ వర్షం పడే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ చెబుతోంది. అక్క్యూవెదర్ ప్రకారం వర్షం పడే అవకాశం 93…
India vs Pakistan: భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికొన్ని గంటల్లో మొదలవుతుంది. శ్రీలంకలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే అనేక వివాదాల మధ్య ఈ మ్యాచ్ ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. మైదానంలో ఆట ఎంత ఉత్కంఠగా ఉంటుందో అనేది ఓ వైపు అయితే.. మ్యాచ్ ముందు లేదా ముగిసిన తర్వాత ఆటగాళ్లు చేతులు…
Salman Ali Agha: ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ మరి కొన్ని గంటల్లో ప్రారభం కానుంది. ఈ మ్యాచ్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే.. ఈ సారి పాకిస్థాన్ టీమ్లోని ఓ ప్లేయర్పై చర్చలు జోరందుకున్నాయి. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. యువ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్. ఉస్మాన్ స్పిన్నింగ్పై ట్రోలింగ్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. అనేక మంది ఈ బౌలింగ్పై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. ఈ అంశంపై తాజాగా పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సల్మాన్…
Maha Shivaratri: నేడు మహాశివరాత్రి.. తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తును ఆలయాలకు వచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. శైవ నినాదాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. అయితే.. శివరాత్రి విశిష్టత గురించి ఎంత మందికి తెలుసు? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు? జాగారం ఎందుకు చేస్తారు? జాగారం ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం.. పూరానాల ప్రకారం.. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు.
Nizamabad: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రతిపక్షంలో ఉంటామని బీజేపీ సంచలన ప్రకటన చేసింది. మరోవైపు.. నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకునే పనిలో కాంగ్రెస్ బిజీగా ఉంది.. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంఐఎం మద్దతు కోరారు.. కాంగ్రెస్ ప్రస్తుతం క్యాంపు పాలిటిక్స్కు తెరలేపింది.
India vs Pakistan: భారత్- పాకిస్థాన్ మ్యాచ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అభిమానులతో స్టేడియం కిక్కిరిసి పోతుంది. నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోతోంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పెద్ద పండగే. ఈ ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇండియా-పాక్ మ్యాచ్పై మొదటి నుంచే సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. కొన్ని రోజుల ముందు పాకిస్థాన్ ఈ మ్యాచ్ను బహిష్కిరిస్తామని పెద్ద హై డ్రామా క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అనేక…
MS Dhoni: టీమిండియాలో కెప్టెన్ల తొలగింపు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. వారి ఫిట్నెస్, తదితర సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్స్ను బాధ్యతల నుంచి పక్కన పెడుతుంటారు. 2025లో భారత క్రికెట్లో రోహిత్ శర్మ నుంచి శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ మార్పు అనంతరం పెద్ద దుమారమే రేగింది. 2017లోనూ ఎంఎస్ ధోనీని కెప్టెన్ నుంచి తొలగతించి విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగించినప్పుడు పెద్ద చర్చ జరిగింది. అయితే ఆ మార్పు ఎలా జరిగిందన్న విషయంపై తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంఎస్ ధోనీ…