-
Dhurandhar 2 Teaser: ఫ్యాన్స్ అసహనం.. ధురంధర్ 2 టీజర్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్..
Dhurandhar 2 Teaser: తాజాగా రణవీర్ సింగ్ సినిమా ధురంధర్ 2 టీజర్ విడదలైంది. ఇక ఈ టీజర్పై ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా ఉండవు. “ఇంకీ ఏం చూయిస్తారు?”, “హమ్జా పాత్ర ఎలా ముందుకు వెళ్తుంది?” అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక ఆ ఉత్సాహం కాస్త నిరాశగా మారిపోయిందని కొందరు భావిస్తున్నారు. టీజర్ చూసిన చాలా మంది ఫ్యాన్స్కు ఒక్కసారిగా కోపం వచ్చిందట. టీజర్ వచ్చిందో లేదో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలెట్టేశారు. టీజర్లో కొత్తగా ఏం… -
India Electronics Exports: టారిఫ్ ఎఫెక్ట్తో ఎలక్ట్రానిక్స్ రంగానికి భారీ ఊరట..
India Electronics Exports: ప్రస్తుతం స్టాక్మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.. దానికి కారణం అమెరికా నుంచి వచ్చిన కీలక ప్రకటన. ఈ ప్రకటనతో భారత మార్కెట్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేసే కంపెనీలకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం భారత్పై విధించిన టారిఫ్ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు 50 శాతం పెంచుతామన్న టారిఫ్లను ఏకంగా 18 శాతానికి కుదించారు. ఈ నిర్ణయం భారత్కు మరింత ప్రత్యేకంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కొన్ని… -
UP: హిందువుగా నటిస్తూ లవ్ ట్రాప్.. 100 మంది హిందూ యువతులపై గ్యాంగ్రేప్, బ్లాక్మెయిల్!
UP: యూపీలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హిందువుగా నటించి యువతుల ఓ గ్యాంగ్ మోసం చేసింది. ప్రేమ, నమ్మకం పేరుతో ఓ గ్యాంగ్ చేసిన దారుణ ఘటన స్థానిక ప్రజలను షాక్కు గురిచేస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్ఫరుల్ హక్ అలియాస్ ప్రిన్స్ అనే వ్యక్తి తన గ్యాంగ్తో కలిసి చాలా మంది యువతులను మోసం చేసినట్టు బాధితులు చెబుతోంది. అసలు ఏం జరిగిందంటే.. -
Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్.. భర్త ఏమన్నారంటే?
Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి విజయశాంతి రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏదో బలమైన కారణమే ఉందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.. విజయశాంతి రెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ను CCS పోలీసులకు పంపారు. మొబైల్లో కొన్ని అనుమానిత మెసేజ్లు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి రైల్వే డీఎస్పీ తాజాగా ఎన్టీవీతో… -
డిజైన్, పవర్లో ఫార్చ్యునర్కు ఫుల్ ఛాలెంజ్.. MG Majestor టీజర్ రిలీజ్.. లాంఛ్ డేట్ ఫిక్స్!
MG Majestor SUV: టయోటా ఫార్చ్యునర్కి పోటీగా ఓ కొత్త ఎస్యూవీ రంగంలోకి దిగనుంది. భారత మార్కెట్లోకి మరో భారీ ఎస్యూవీ రావడానికి సిద్ధమవుతోంది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ కొత్త ఎస్యూవీ ‘మజెస్టర్’ను ఫిబ్రవరి 12, 2026న అధికారికంగా పరిచయం చేయనుంది. ఇప్పటికే ఆటో ఎక్స్పో 2025లో ఇది మొదటిసారి చూపించగా, ఇప్పుడు దాని మీద ఆసక్తిని పెంచేందుకు ఎంజీ కొత్త టీజర్ను విడుదల చేసింది. ఈ కారు లాంచ్ అనంతరం.. కంపెనీ లైనప్లో టాప్ మోడల్గా మారే అవకాశాలు ఉన్నాయి.… -
Indian Rupee: వాణిజ్య డీల్ ఎఫెక్ట్.. రూపాయికి మంచి రోజులు!
Indian Rupee: భారత రూపాయికి ఇప్పుడు మంచి రోజులు రానున్నాయి. మంగళవారం మార్కెట్ ప్రారంభంలోనే రూపాయి బలంగా ముందుకు రావచ్చని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. భారత్–అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వల్ల మళ్లీ విదేశీ పెట్టుబడులు భారత్ వైపు రావచ్చన్న అంచనాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో రూపాయిపై గత కొంతకాలంగా ఉన్న ఒత్తిడి కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ… -
HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడి నియామకం.. ఎవరంటే..?
HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలాక్సీ క్రికెట్ క్లబ్కు చెందిన అమర్నాథ్ నియామకమయ్యారు. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి జరిగిన ఎన్నికల్లో అమర్నాథ్పై కేవలం ఒక ఓటు ఆధిక్యంతో జగన్మోహన్ రావు విజయం సాధించారు. జగన్మోహన్ రావుకి 63 ఓట్లు రాగా.. అమర్నాథ్కి 62 ఓట్లు వచ్చాయి.. దీంతో జగన్మోహన్ రావు HCA ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను సృష్టించి.. అక్రమ ఓటింగ్కి పాల్పడినట్టు వెలుగులోకి రావడంతో జగన్మోహన్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు… -
Municipal Elections: నేడే మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు.. బుజ్జగింపులు షురూ!
Municipal Elections: నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. దీంతో పట్టణాలలో రాజకీయ వాతావరణం ఉత్కంఠ భరితంగా మారనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో ఆయా మున్సిపాలిటీల్లో సందడి నెలకొంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2996 వార్డులకు గాను భారీగా 19,608 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సంఖ్య ఎన్నికలపై పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లోనూ ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైన… -
PCB financial Crisis: భారత్తో మ్యాచ్ రద్దైతే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఎన్ని వందల కోట్ల నష్టమో తెలుసా?
PCB financial Crisis: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు గడ్డుకాలం ఎదురవ్వనుంది. తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం.. ఆర్థికంగా పీసీబీని పెద్ద సంక్షోభంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తామని పీసీబీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఒక్క నిర్ణయం వల్లే పాకిస్థాన్ క్రికెట్కు వచ్చే డబ్బు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీసీకి సంబంధించిన నాలుగేళ్ల ఆదాయ చక్రంలో పీసీబీకి 5.75… -
US Tariffs: పాకిస్థాన్కు ట్రంప్ బిగ్ షాక్! టారిఫ్ అంశంలో సీన్ రివర్స్.. భారత్కు లాభం, పాక్కు నష్టం
US Tariffs: పాకిస్థాన్కు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు! తాజాగా భారత్–అమెరికా మధ్య మరో కీలకమైన వాణిజ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా ఒప్పందం ప్రకారం.. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పన్ను 50 శాతం నుంచి నేరుగా 18 శాతానికి తగ్గనుంది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని హామీతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ నిర్ణయం పాకిస్థాన్కు ఎలా షాక్ అవుతందనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. అయితే.. ఈ మధ్య పాకిస్థాన్…
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!