Thailand: ఒక మనిషి కేవలం బీరు తాగి ఎంతకాలం జీవించగలడు..? ఈ ప్రశ్నకు సమాధానం దొరకక పోవచ్చు. కానీ.. థాయిలాండ్కు చెందిన ఓ వ్యక్తి ఇది ట్రై చేసి చివరికి మరణించాడు. Odditycentral.com నివేదిక ప్రకారం.. థాయిలాండ్లోని రేయాంగ్లో అధికంగా బీర్లు తాగి ఓ వ్యక్తి మరణించాడు. అతని ఇంట్లో 100 కి పైగా ఖాళీ బీరు సీసాలు కనిపించాయి. అన్ని సీసాలు బెడ్రూంలో నేలపై పేర్చారు. ఆ వ్యక్తి ఒక నెలకు పైగా ఆహారం మానేసి కేవలం బీరు తాగి కడపు నింపుకున్నాడు.
Why Alcohol Bottles Are 750 ml: తెలంగాణలో పండుగంటే చుక్కాముక్కా ఉండాల్సిందే. కొన్ని పండగలకు మటన్ ముక్కా, మద్యం చుక్కా తప్పనిసరిగా మారింది. పండుగలకు రెండ్రోలు ముందు, రెండ్రోజుల తరువాత మందు బాబులకు పండగే పండుగ. మందు చుక్క.. పార్టీ లేకుండా తెలంగాణలో పార్టీనే ఉండదు! దీంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ.. ఎప్పుడైనా లిక్కర్ ఫుల్ బాటిల్ 750 ml మాత్రమే ఎందుకు ఉంటుంది..? అనే ప్రశ్న మీలో ఉత్పన్నమైందా..? అయితే…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా సినిమా రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు. గేమ్ చేంజర్ టీమ్ వాయిదా వేసుకోమని కోరడంతో సినిమా వాయిదా వేసినట్టు అప్పట్లో ప్రకటించారు.
శ్రావణ మాసంలో పామును చూడటం శుభప్రదంగా భావిస్తారు. కానీ పెద్ద సంఖ్యలో పాములు కనిపిస్తే అది భయంతో వణుకు వస్తుంది. తాజాగా బీహార్లోని లక్ష్మీపూర్ గ్రామంలో ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఒక ఇంట్లో 60 కి పైగా నాగుపాములు కనిపించడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. డజన్ల కొద్దీ పాములు కనిపించడం ఆ ప్రాంత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Does Nagamani really exist?: కథలలో నాగమణి గురించి తరచుగా వినే ఉంటాం. కానీ ఇప్పటివరకు ఎవరూ ఈ దైవిక శక్తివంతమైన వస్తువును కనుగొనలేదు. ఇటీవల.. బీహార్లోని ఒక పాఠశాలలో నాగమణి దొరికిందని వాదన వచ్చింది. వాస్తవానికి.. బీహార్లోని ముజఫర్పూర్లోని సాహెబ్గంజ్ స్కూల్లో విషపూరితమైన తాచు పాము స్ఫటికం లాంటి వస్తువును వదిలిపెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. స్థానికులు దానిని నాగమణిగా భావిస్తున్నారు. ఇది మరోసారి నాగమణి ఉనికి గురించి ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. దీనిపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. నాగమణి నిజంగా ఉందా..? అనే…
Couple Arrested for Having S*ex on Flight : అమెరికాలోని ఓ విమానంలో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాకు వెళ్తున్న విమానంలో ఓ జంట తమ సీట్లపై శృంగారం చేస్తూ కనిపించారు. విమానంలో వారు సెక్స్ చేస్తున్న దృశ్యాలను మొదట ఇద్దరు పిల్లలు చూశారు. ఆ పిల్లల తల్లి సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో విమానాశ్రయంలో దిగిన వెంటనే వారిద్దరినీ అరెస్టు చేశారు. న్యూయార్క్ నుంచి సరసోటా వెళ్తున్న జెట్బ్లూ ఫ్లైట్ లో ఈ దారుణం జరిగింది.
PM Modi- Indira Gandhi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు. నేటితో (జూలై 25, 2025) ఆయన 4,078 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇందిరా గాంధీ 4,077 రోజులు నిరంతరం ప్రధానమంత్రిగా ఉన్న రికార్డును అధిగమించారు. ప్రస్తుతం మోడీ దేశంలో అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ప్రధానమంత్రిగా రికార్డుకెక్కారు.
Peddapuram: పెద్దాపురం పేరు మళ్లీ రిపేరుకొచ్చింది. గతంలో ఎంతో కష్టపడి.. గలీజ్ దందాకు చెక్ పెడితే.. కొంత మంది మళ్లీ వచ్చి పెద్దాపురం ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అండదండలతోనే ఈ దందా మళ్లీ చిగురించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ కాలక్రమంలో పెద్దాపురం మారింది. తనపై ముద్ర పడిన 'రెడ్ లైట్' ఏరియా పేరును చెరిపేసుకుంది.
Medak murder case: మెదక్ జిల్లా మగ్దుంపూర్లో యువకుడి డెడ్ బాడీకి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మైనర్ అమ్మాయి న్యూడ్ వీడియోలు, ఫోటోలు దగ్గర ఉంచుకుని బెదిరించడమే హత్యకు కారణంగా గుర్తించారు. యువకున్ని హైదరాబాద్ బోరబండకు చెందిన సబిల్గా నిర్ధారించారు. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు సబిల్. ప్రస్తుతం హైదరాబాద్లోని అల్లాపూర్లో ఓ మెకానిక్ షెడ్లో మెకానిక్గా పని చేశాడు.
Hyderabad Nigerian Drug Mafia: హైదరాబాద్లో నైజీరియన్లు జిమ్మిక్కులు ప్లే చేస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో అరెస్టయినా తమను తమ దేశానికి పంపకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఫలితంగా వారి డిపోర్టేషన్ ప్రక్రియ పోలీసులకు సవాల్గా మారుతోంది. ఇంతకీ నైజీరియన్స్ చేస్తున్న జిమ్మిక్కేంటి? పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అనేది తెలుసుకుందాం..