Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Pregnant Women Food: గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు అసలు తినకూడదు తెలుసా..?
Foods to Avoid for Pregnant Women: గర్భం అనేది ప్రతి ఒక్క స్త్రీ జీవితంలో ఎదురు చూసే సమయం. అయితే గర్భధారణలో ఒక ముఖ్యమైన అంశం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించడం. ఆ సమయంలో నివారించాల్సిన ఆహారాల గురించి జాగ్రత్త వహించడం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యానికి, వారి అభివృద్ధి చెందుతున్న బిడ్డకు ప్రమాదాన్ని కలిగించే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు సురక్షితమైన, ఆరోగ్యకరమైన గర్భధారణను పొందేందుకు నివారించాల్సిన కొన్ని […] -
Pigmentation: ఇలా చేస్తే మీ పిగ్మెంటేషన్ సమస్య తీరినట్లే..
How to Reduce Pigmentation: పిగ్మెంటేషన్ అనేది చాలా మంది ప్రజలు ఎదుర్కొనే ఒక సాధారణ చర్మ సమస్య. ఇది సూర్యరశ్మి వాళ్ళ చర్మం దెబ్బతినడం, హార్మోన్ల మార్పులు లేదా జన్యులోపం వల్ల చర్మం రంగు మారడం నిరాశ కలిగించవచ్చు. అదృష్టవశాత్తూ, చర్మం రంగు మారడం తగ్గించడానికి, స్పష్టమైన మరింత సమాన ప్రకాశవంతమైన చర్మాన్ని సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇకపోతే పిగ్మెంటేషన్ అనేది మీ చర్మం యొక్క రంగును సూచిస్తుంది. ఇది మెలనిన్ ద్వారా నిర్ణయించబడుతుంది. […] -
Eating Carrots Daily: ప్రతిరోజూ క్యారెట్లు తింటే ఇన్ని లాభాలా..?
Eating Carrots Daily: క్యారెట్లు రుచికరమైన కూరగాయలు మాత్రమే కాదు. ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. పచ్చిగా, వండిన లేదా రసంతో తిన్నప్పటికీ, మీ రోజువారీ ఆహారంలో క్యారెట్లను చేర్చడం మీ మొత్తం శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. క్యారెట్లను క్రమం తప్పకుండా తినడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం. మెరుగైన దృష్టి: క్యారెట్ల అత్యంత ప్రసిద్ధ ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి దృష్టిని మెరుగుపరచగల సామర్థ్యం. క్యారెట్లలో బీటా కెరోటిన్ […] -
Online Fraud: గేమింగ్లో లాభలు అంటూ డాక్టర్కు రూ.89 లక్షలు మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..
Online Fraud: చ్చత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్పూర్ జిల్లాలో ఓ వైద్యుడు ఆన్లైన్లో సుమారు రూ.89 లక్షల మోసానికి గురి అయ్యాడు. మొదట గేమింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే 40 శాతం లాభం ఇస్తానని నిందితుడు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత దుండగులు రూ.88 లక్షల 75 వేలు డాక్టర్ నుండి దోపిడీ చేశారు. నిందితులు దాదాపు 40కి పైగా వాయిదాల్లో వైద్యుడి నుంచి డబ్బులు తీసుకుని ఆ తర్వాత అసలు ఆ సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేదు. […] -
Vivo T3 Ultra: అదిరిపోయే ఫీచర్లతో కొత్త మొబైల్ను తీసుకరాబోతున్న వివో..
Vivo T3 Ultra: Vivo తన కొత్త స్మార్ట్ఫోన్ Vivo T3 అల్ట్రాను త్వరలో విడుదల చేయబోతోంది. ఈ హ్యాండ్సెట్లో మనకు 5500mAh బ్యాటరీకి, 80W ఛార్జింగ్ మద్దతు లభిస్తుంది. Vivo T3 అల్ట్రా 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని డిజైన్ Vivo V40 సిరీస్ లాగా ఉంటుంది. హ్యాండ్సెట్ గరిష్టంగా 12GB RAM, అలాగే అనేక వివిధ ఎంపికలతో రావచ్చు. దీని ధరకు సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే […] -
Fire Accident: స్కూల్ అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మృతి.. 13 మందికి గాయలు..
Fire Accident: కెన్యా దేశంలోని నైరీ కౌంటీలోని హిల్సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మరణించగా, మరో 13 మంది తీవ్రంగా కాలిపోయారు. అక్కడి పాఠశాలలోని వసతి గృహంలో గురువారం రాత్రి మంటలు ఒక్కసారిగా పెద్దెత్తున చెలరేగాయి. ఇకపోతే ఈ విషాద ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని అక్కడి పోలీసు అధికార ప్రతినిధి రెసిలా ఒన్యాంగో తెలిపారు. ఇక ఘోర అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుండగా.. “మేము కారణాన్ని […] -
Floods In Vijayawada: హృదయవిదారక దృశ్యాలు.. కుక్కలకు ఆహారం వేస్తూ వాటి ఆకలి తీరుస్తున్న యువత..
Floods In Vijayawada: విజయవాడ వరద పెంపుడు జంతువుల యజమానులకు బాధను మిగిల్చింది. హాఠాత్తుగా వచ్చిన వరద ఇళ్లలో ఉన్న పెంపుడు జంతువులు.. ముఖ్యంగా కుక్కలను మింగేసింది. కొన్ని వరదకు కొట్టుకుపోయి అక్కడక్కడ చిక్కుకుపోయాయి. వాన తెరిపివ్వడం, వరద తగ్గుముఖం పడుతుండటంతో ఓ పక్క ఇళ్లు సర్దుకుంటూనే ఇంకోపక్క కనిపించకుండాపోయిన తమ పెంపుడు కుక్కల కోసం వెతుక్కుంటున్నారు యజమానులు. నాలుగైదు రోజుల తర్వాత కనిపించిన యజమానులను చూసి ఆ కుక్కలు, వాటిని చూసుకున్న యజమానుల ఆనందం చెప్పతరం […] -
Purandeswari: బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించిన ఏపీ బీజేపీ చీఫ్..
Purandeswari On Budameru: నేడు శుక్రవారం బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని., గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రతి సందర్బంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదని.. రూ. 400 కోట్లతో బుడమేకు కట్ట పటిష్టతకు టీడీపీ పనులు ప్రారంభించిన.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించ […] -
Student Suspend: టిఫిన్లో నాన్వెజ్ను పాఠశాలకు తెచ్చిన విద్యార్థి.. సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్
Student Carried Nonveg for Tiffin : ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ పాఠశాలకు నాన్ వెజ్ టిఫిన్ (ఆహారం) తీసుకొచ్చినందుకు ముస్లిం చిన్నారిని పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం వైరల్ గా మారింది. ఈ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆ పిల్లోడి తల్లికి మధ్య జరిగే సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో బయటకు రావడంతో ఇప్పుడు ఈ కేసులో ప్రిన్సిపాల్పై […] -
Constable Bribe: రూ. 20 లంచం తీసుకున్న కానిస్టేబుల్.. 34 ఏళ్ల తర్వాత అరెస్టుకు ఆదేశాలు..
Constable Bribe: బీహార్లో ఓ వింత కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పోలీసు కానిస్టేబుల్ 34 సంవత్సరాల క్రితం లంచం తీసుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు ఆ పోలీసు ఇప్పుడు రిటైరయ్యాడు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ సింగ్ ఈ కేసులో నిందితుడు. సింగ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)ని స్పెషల్ విజిలెన్స్ జడ్జి సుదేష్ శ్రీవాస్తవ గురువారం ఆదేశించారు. బెయిల్ మంజూరైన […]
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!