Womens T20 Worldcup 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల T20 ప్రపంచ కప్ 2024 ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇప్పుడు పురుషులు, మహిళలకు సమాన ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్తో ఇది ప్రారంభమవుతుంది. ఐసీసీ ప్రకటన ప్రకారం.. మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు ఇకపై 2.34 మిలియన్ యూఎస్ డాలర్లు అందుతాయి. గతేడాది దక్షిణాఫ్రికాలో ఆడిన మహిళల టీ20 […]
Chandra Grahan 2024: ఈరోజు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. హిందూ మతంలో చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ చంద్రగ్రహణం మీన రాశి, పూర్వాభాద్రపద రాశులలో ఏర్పడుతుంది. విశ్వంలో జరిగే ఈ ఖగోళ సంఘటన వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమవుతుంది. అయితే భారత్పై దీని ప్రభావం ఎంత..? ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా..? చంద్రగ్రహణం భారతదేశంలో చెల్లుబాటు అవుతుందా లేదా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చూద్దాం. UAN Number: […]
Recover UAN Number: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లోని సభ్యులకు UAN అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ కచ్చితంగా అవసరం. ఇది పాస్బుక్ లను విలీనం చేయడం, బ్యాలెన్స్ని తనిఖీ చేయడం లాంటి వాటిని చాలా సులభతరం చేస్తుంది. అయితే ఈ UAN తెలియకపోవడంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది లేకుండా EPFO ఖాతాను యాక్సెస్ చేయలేరు. కాబట్టి UANని కనుగొనడానికి చాలా సులభమైన మార్గాన్ని చూద్దాం. తద్వారా మీరు మీ UAN అవసరమైనప్పుడు […]
Reliance Jio: రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఈమధ్య కాలంలో మార్చిన సంగతి తెలిసిందే. 28 రోజుల చెల్లుబాటుతో ఈ ప్లాన్లు రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ఫీచర్లను అందిస్తాయి. వీటిలో జియో యాప్లకు యాక్సెస్ కూడా ఉంటుంది. ప్రస్తుతం జియో కొన్ని ప్రధాన ప్లాన్లు రూ. 449, 448, 399, 349, 329, 91 లను అందిస్తోంది. మరి ఆ ప్లన్స్ వివరాలను ఒకసారి చూద్దామా.. జియో 449 రీఛార్జ్ […]
NPS Vatsalya Yojana: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18న ఎన్పిఎస్ వాత్సల్య యోజనను ప్రారంభించనున్నారు. దీనిని 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. దేశంలోని పిల్లలందరికీ బలమైన ఆర్థిక పునాదిని అందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రితో పాటు పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎన్పీఎస్ వాత్సల్యలో పెట్టుబడి పెట్టేందుకు ఆన్లైన్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించనున్నారు. దీంతో పాటు పథకం గురించిన సమాచారాన్ని అందించే పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నారు. […]
National Cinema Day 2024: సినీ ప్రియులకు శుభవార్త. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మీరు కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమాని చూడవచ్చు. ఈ సంవత్సరం జాతీయ సినిమా దినోత్సవం సెప్టెంబర్ 20న, 2024న జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా పెద్ద ప్రకటన చేసింది. ఈ రోజున దేశవ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్లలో కేవలం 99 రూపాయలకే మీకు నచ్చిన సినిమాని […]
JK Elections: పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూ కాశ్మీర్లో నేటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఆర్టికల్ 370ని తొలగించి, లడఖ్ను విభజించిన తదుపరి, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత ఇది మొదటి ఎన్నికలు. ఈరోజు (బుధవారం) న మొదటి దశలో మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకు గాను బరిలో 219 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ బూత్ల వద్ద […]
TDP Office: రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై నాడు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడిలో కీలక సమాచారం సేకరించాం అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మాజీ ఎంపీ నందిగం సురేష్, కస్టడీలో పోలీసులకు సహకరించారు. కొన్ని కీలక సమాచారాలు ఇచ్చారని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. నేరానికి కుట్ర ఎక్కడ జరిగిందో, […]
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపును మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత పరిశీలించారు. ఇంజనీర్లను బోట్ల తొలగింపు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రులు. జరిగిన బోటు తొలగింపు విధానాలను హోంమంత్రి వంగలపూడి అనితకి వివరించారు నిమ్మల. ఈ సంద్రాభంగా హోమ్ మంత్రి మాట్లాడుతూ.. జత్వానీ కేసులో ఎవరినీ బలిపశువులను చేయడం లేదు., గత ప్రభుత్వంలో బలి పశువులను చేసారు. బోట్ల తొలగింపుకు అన్నిరకాల సహకారం అందిస్తాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించుకోవచ్చు. […]
Nara Lokesh: ఇటీవల సంభవించిన వరదలకు తమ ఇల్లు పూర్తిగా నీట మునిగాయని, ఆస్తులు ధ్వంసం అయ్యాయని మంత్రి నారా లోకేష్ కు తమ ఆవేదన చెప్పుకున్నారు బాధితులు.. నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు బాధితులు. అలాగే ఆభరణాల తయారీ కోసం తాము ఇచ్చిన 630 గ్రాములు బంగారాన్ని, మంగళగిరిలో పనిచేసే పశ్చిమ బెంగాల్ కు చెందిన, గో బెడ్ అనే వ్యక్తి అపహరించాడని.. బంగారంతో సహా పశ్చిమ బెంగాల్ పారిపోయాడని మంత్రి నారా […]