Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 150 అడుగుల లోతైన లోయలో పడ్డ కారు.. ఎనిమిది మందిమృతి..!
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరాగఢ్ జిల్లాలో మంగళవారం (జులై 15) సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న ఓ కార్ (టాక్సీ) అదుపు తప్పి సుమారు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం సోనీ వంతెన సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఈ టాక్సీలో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. Read Also:Handri Neeva: […] -
HONOR X70: 8300mAh భారీ బ్యాటరీ, బుల్లెట్ప్రూఫ్ వెస్ట్ స్ట్రక్చర్ తో హానర్ X70 గ్లోబల్ లాంచ్..!
HONOR X70: హానర్ కంపెనీ చైనా మార్కెట్లో తన తాజా స్మార్ట్ఫోన్ HONOR X70 ను అధికారికంగా ప్రకటించింది. ఈ మొబైల్ లో ఉన్న 8300mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ దీన్ని ప్రత్యేకంగా మారుస్తోంది. ఇది సగటు 6 సంవత్సరాల పాటు బ్యాటరీ పనితీరును నిలుపుకుంటుందని కంపెనీ చెబుతోంది. మరి ఈ కొత్త హానర్ X70 మొబైల్ పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దాం.. Read Also:Mohammed Siraj: ఫలితానికే కాదు… గుణపాఠాల కోసం గుర్తుండిపోతాయి కొన్ని మ్యాచ్లు.. సిరాజ్ […] -
Mohammed Siraj: ఫలితానికే కాదు… గుణపాఠాల కోసం గుర్తుండిపోతాయి కొన్ని మ్యాచ్లు.. సిరాజ్ ఎమోషనల్ పోస్ట్..!
Mohammed Siraj: ఇంగ్లాండ్తో లార్డ్స్లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ భారత్కి చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఇకపోతే, ఈ మ్యాచ్ లో చివరి వికెట్ గా బౌల్డ్ అయిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం భావోద్వేగంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. కేవలం 22 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయిన ఈ మ్యాచ్ అనంతరం, సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. అదేంటంటే.. Read Also:Chandrababu and Amit Shah: ప్రధాని […] -
King Charles: బ్రిటన్ రాజు చార్లెస్ను కలిసిన టీమిండియా..!
King Charles: లార్డ్స్లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో 22 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా పురుషులు, మహిళా క్రికెట్ జట్లు బ్రిటన్ రాజు చార్లెస్ ను లండన్ లోని క్లారెన్స్ హౌస్ లో మంగళవారం (జూలై 15) కలిశాయి. ఈ సందర్బంగా.. రాజు చార్లెస్ భారత జట్లతో మమేకమై, లార్డ్స్ లో జరిగిన ఇంగ్లాండ్, భారత్ మూడో టెస్టు మ్యాచ్కు సంబంధించిన హైలైట్లను తాను చూశానని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఐదో […] -
HMD T21 Tablet: వాయిస్ కాలింగ్, 8200mAh బ్యాటరీతో HMD T21 విడుదల..!
HMD T21 Tablet: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ HMD Global భారత మార్కెట్లోకి తన తాజా టాబ్లెట్ HMD T21 ను విడుదల చేసింది. ఇది గతంలో Nokia T21 పేరుతో 2023లో లాంచ్ అయిన మోడల్కే కొనసాగింపుగా వచ్చిందని అనుకోవచ్చు. అయితే దీనిని స్పెసిఫికేషన్లలో ఎటువంటి మార్పులు చేయకుండా కేవలం “HMD” బ్రాండింగ్ తో విడుదలైంది. ఈ టాబ్లెట్లో 10.36-అంగుళాల 2K LCD స్క్రీన్, UNISOC T612 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4G వాయిస్ […] -
Kia Carens Clavis EV: నాలుగు వేరియంట్లలో కారెన్స్ క్లావిస్ EV లాంచ్.. ధర ఫీచర్లు ఇలా..!
Kia Carens Clavis EV: కియా మోటార్స్ తన తాజా ఎలక్ట్రిక్ కార్ అయిన Kia Carens Clavis EV ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కారును రూ. 17.99 లక్షల (ఎక్స్-షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. Kia Carens Clavis EV వినియోగదారుల అవసరాల ప్రకారం నాలుగు విభిన్న వేరియంట్లలో లాంచ్ అయ్యింది. ప్రతి వేరియంట్లో ఫీచర్లకు తగ్గట్టుగా ధర కూడా అనుగుణంగా పెరుగుతుంది. Carens Clavis EV 42 kWh, […] -
Harry Potter Reboot: హ్యారీ పోట్టర్ రీబూట్ ప్రారంభం.. కొత్త హ్యారీగా ఎవరంటే..?
Harry Potter Reboot: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ మూవీ సిరీస్ లలో ఒకటైన హ్యారీ పోట్టర్ (Harry Potter) ఇప్పుడు మరోసారి తెరపైకి రాబోతుంది. ఈ సిరీస్కు గల ఫ్యాన్బేస్ ను దృష్టిలో ఉంచుకుని HBO Max తాజాగా దీనికి రీబూట్ వెర్షన్ ప్రారంభించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సారి హ్యారీ పోట్టర్ పాత్రలో స్కాట్లాండ్కు చెందిన నటుడు డొమినిక్ మెక్లాఫ్లిన్ (Dominic McLaughlin) నటిస్తున్నారు. HBO Max అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా […] -
Shubanshu Shukla: Axiom-4 మిషన్ విజయవంతం.. సేఫ్ ల్యాండింగైన శుభాంశు శుక్లా అండ్ టీం..!
Shubanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు తమ మిషన్ పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ సమయంలో శుభాంశు శుక్లా దాదాపు 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ సమయంలో ఆయన అనేక ప్రయోగాలు కూడా చేశారు. దాదాపు 23 గంటల ప్రయాణం తర్వాత, ఆయన డ్రాగన్ అంతరిక్ష నౌక కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ అయ్యింది. శుంభాషు శుక్లా తన నలుగురు వ్యోమగాములతో కలిసి జూన్ 25న […] -
Realme C71: 6300mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ఫోన్ ఇంత తక్కవ ధరలో ఏంటి భయ్యా.. రియల్మీ C71 లాంచ్..!
Realme C71: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ (Realme) తన తాజా బడ్జెట్ స్మార్ట్ఫోన్ realme C71 ను భారత మార్కెట్లో నేడు విడుదల చేసింది. గత నెలలో C73 5G లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు C సిరీస్ లో మరో కొత్త బడ్జెట్ మొబైల్ ను తీసుకవచ్చింది. పక్కా బడ్జెట్ ధరలో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఆకర్షణీయమైన మంచి ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా 90Hz డిస్ప్లే, భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ […] -
Varun Aaron: ఐపీఎల్ 2026 కోసం కొత్త బౌలింగ్ కోచ్ను ప్రకటించిన సన్రైజర్స్ హైదరాబాద్..!
Varun Aaron: ఐపీఎల్ 2025లో పేలవమైన ప్రదర్శనతో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇప్పుడు పునర్నిర్మాణ మార్గంలో అడుగులు వేస్తోంది. నష్టాలన్నో ఎదుర్కొన్న అనంతరం, ఫ్రాంఛైజీకి కీలక మార్పులు అవసరమేనని స్పష్టమయ్యింది. ఇందులో భాగంగా ఇప్పడు మార్పులు కార్యరూపం దాల్చుతున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ గా ప్రఖ్యాత పేసర్ డేల్ స్టెయిన్ తప్పుకున్న తర్వాత, జేమ్స్ ఫ్రాంక్లిన్ను బౌలింగ్ కోచ్గా నియమించిన SRH.. అతని హయంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరో మార్పుకు పూనుకుంది. తాజాగా […]
తాజావార్తలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
-
Vaibhav Sooryavanshi: అప్పుడే వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. వైస్ కెప్టెన్గా ఎంపిక..
-
Story Board: దేశ రాజకీయం యువత చుట్టూ తిరగబోతోందా? అందుకే పార్టీలన్నీ Gen-Z జపం చేస్తున్నాయా?
-
Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
-
Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!