బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులకు రిజర్వేషన్ కోటాను 50% నుంచి 65%కి పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది. 2023 నవంబర్లో తెచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ఈ తీర్పు ఇచ్చింది.సుప్రీంకోర్టు 50% పరిమితి ఉల్లంఘనగా నిలిచింది. జనాభా గణాంకాల ఆధారంగా కోటాను పెంచాలన్న వాదనను హైకోర్టు నిరాకరించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉంది. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో, కేంద్రం ఆచితూచి స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఏమి వెల్లడించారో తెలుసుకోవడం కొరకు కింది వీడియో చుడండి
భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచుపడుతుంది. వర్షాకాలంలో భయంకరమైన వేడి గాల్పులుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఒక పక్క వర్షాలు లేకపోవడంతో మరొక పక్క ఎండలు మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడం లేదు. ఇప్పటికే ఎండలు ప్రభావంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హీట్ స్ట్రోక్ […]
Nandamuri Balakrishna Completing 50 years in the Film Industry; నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఎప్పుడూ ముందంజలో ఉంటారు. అదేవిధంగా బసవతారకం హాస్పిటల్ తో బిజీగా ఉండి కూడా ఎంతోమందికి సేవలందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుంటారు. ఇటీవల వరస మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరోగా నిలబడ్డారు. అంతేకాకుండా హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా […]
తూ.గో జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. రంపచోడవరానికి చెందిన మద్దికొండ సుధాకర్ అదే గ్రామానికి చెందిన బాలికని పలు మార్లు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటా అన్ని చేపి బలవంతంగా విశాఖ తీసుకువెళ్లాడు. దీనితో బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో 20 ఏళ్లు జైలు శిక్ష […]
ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ కాంపిటీషన్లో టాప్ 10 ఫైనలిస్ట్లలో భారతదేశానికి చెందిన ఒక డిజిటల్ సృష్టి జరా సతావరి ఒకటిగా నిలిచింది. ఈ వినూత్న డిజిటల్ అందం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది, ఇంటర్నెట్ ప్రసారాలు, వాణిజ్య ప్రకటనలు మరియు వార్తలలో కనిపిస్తుంది. మిస్ ఇండియా మరియు మిస్ వరల్డ్ మాదిరిగానే ఫ్యాన్వ్యూ నిర్వహించింది, ఈ మార్గదర్శక పోటీలో ప్రపంచవ్యాప్తంగా 1,500 డిజిటల్ మోడల్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు.ఇక వాటి గురించి తెలియాలి అంటే కింది […]
మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రజల జీవన విధానమే మారిపోయింది. అసలు ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఒక రోజులో కొన్ని గంటల పాటు ఆ ఫోన్లు చూడటానికే సమయాన్ని వినియోగిస్తున్నారు నెటీజన్లు. ప్రస్తుతం కొంతమంది చిన్నపిల్లలైతే ఆ ఫోన్లో వీడియోలు చూపించనిదే అన్నం తినడం లేదు. మరికొంతమంది టీనేజీ యువత ఫోన్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులపై మారాం చేస్తుంటారు. అయితే ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపూర్లో ప్రాంతంలో విషాదం ఓ మైనర్ యువతి […]
Viswambhara Set’s: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “విశ్వంభర”. ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మెగాస్టార్ పక్కన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో కీలక పాత్రలో ఖుష్బూ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి […]
వాయువ్య మరియు మధ్య భారతంలో తీవ్రమైన వడగాలుల నేపథ్యంలో, రాజస్థాన్ మరియు ఇతర రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటున్నాయి. బుధవారం ఢిల్లీలోని 52.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ కంటే ఎక్కువగా రాజధాని ప్రాంతంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాజస్థాన్లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. వాతావరణ శాఖ అధికారులు, ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పాడయిపోయిన వస్తువులు మరియు కిచెన్ అశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హోటల్ వంటగదిలో కుళ్లిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు, ఫ్రిజ్లో నిలువ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా హోటల్ యజమానికి రూ. 1 లక్ష జరిమానా విధించారు మరియు కేసు నమోదు చేశారు. మరికొన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి..