Rakesh Reddy
Author- NTV Telugu-
LIC : ఆదాయం తగ్గినా.. లాభాలతో ఎల్ఐసీ దూకుడు
LIC : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ భారీ లాభాలను ఆర్జించింది. బుధవారం, మార్చి త్రైమాసిక ఫలితాలను కంపెనీ విడుదల చేసింది. విశేషమేమిటంటే ఈ 90 రోజుల్లో కంపెనీ ప్రతి సెకనులో దాదాపు 17 వేల రూపాయల లాభం ఆర్జించింది. -
Kerala lottery : లక్కంటే వీడిదే.. కేరళ లాటరీ డ్రాలో రూ. 12 కోట్లు
Kerala lottery : కొంతమంది అదృష్టం వెన్నంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతది. అలాగే ఓ వ్యక్తికి రూ.12కోట్లు లాటరీలో తగిలాయి. కేరళలో బుధవారం ఓ లాటరీ ఫలితాలను విడుదల చేశారు. -
Karnataka: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు
Karnataka: కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే సీఎన్ అశ్వత్ నారాయణపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిబ్రవరిలో సిద్ధరామయ్యపై ఆయన చేసిన అనుచిత ప్రకటన కారణంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. -
Cheetah Death : 10 నెలల్లో 4 చిరుతలు మృతి, కునో నేషనల్ పార్క్లో ఏం జరుగుతోంది?
Cheetah Death : మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఇప్పటివరకు మూడు చిరుతలు చనిపోయాయి. వాటితో పాటు ఒక పిల్ల చిరుతకూడా చనిపోయింది. అయితే ఈ మరణాలకు అనారోగ్యమే కారణమని చెబుతున్నారు. -
Priyank Kharge : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. ఆర్ఎస్ఎస్ అయినా సరే.. బ్యాన్ చేస్తాం : మంత్రి ప్రియాంక్ ఖర్గే
Priyank Kharge : రాష్ట్రంలో మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఆర్ఎస్ఎస్తో సహా ఏ సంస్థనైనా నిషేధించేందుకు వెనుకాడబోమని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. -
America : అమెరికాలో కారు యాక్సిడెంట్.. చనిపోయిన మహబూబ్ నగర్ వాసి
America : తల్లిదండ్రుల కష్టాలు చూసి చలించి బాగా చదివి వారి కళ్లలో పెట్టి చూసుకుందామనుకున్నాడు. ఉన్నత విద్య పూర్తి చేసి కుటుంబానికి అండగా నిలవాలని భావించాడు. -
Food Poisoning : ఆవురావురు మంటూ రసగుల్లా తిన్నారు.. ఆస్పత్రిలో పడ్డారు
Food Poisoning : ఉత్తర భారత దేశంలో రసగుల్లా లేకుండా ఏ శుభకార్యం జరుగదు. ఈ రసగుల్లా పేరు వింటే ఎవరికైనా నోట్లో లాలాజలం వస్తుంది. అయితే.. ఉత్తరప్రదేశ్ లో ఓ పెళ్లి వేడుకలో పెట్టిన విందులో ఏదో తేడా జరిగింది. విందు తిన్న వాళ్లంతా విరేచనాల పాలయ్యారు. -
BJP Chief JP Nadda : విదేశాల్లో ప్రధాని స్వాగతం చూసి భారతీయులు గర్విస్తున్నారు : జేపీ నడ్డా
BJP Chief JP Nadda : మూడు దేశాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం అంటే గురువారం స్వదేశానికి చేరుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోదీకి పాలం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. -
New York is Sinking: న్యూయార్క్ కాలగర్భంలో కలిసిపోనుందా ?
New York is Sinking: ఉత్తరాఖండ్లోని జోషిమత్ ఒక్కటే కాదు..వేగంగా మునిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అనేక నగరాలు ఉన్నాయి. ఇవి మానవ 'అకృత్యాల' భారాన్ని ఎదుర్కొంటున్నాయి. -
PM Modi: నేను ఏం చెప్పినా ప్రపంచం నమ్ముతుంది : మోడీ
PM Modi: మూడు దేశాల పర్యటన అనంతరం ప్రధాని మోదీ భారత్కు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహా పలువురు నేతలు ఆయనకు పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?