Rakesh Reddy
Author- NTV Telugu-
Rice Price Hike: భారీగా పెరిగిన బియ్యం ధరలు.. రంగంలోకి దిగిన ప్రభుత్వం
Rice Price Hike: దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ధరలను నియంత్రించాలని ప్రభుత్వం బియ్యం పరిశ్రమకు ఆదేశాలు జారీ చేసింది. -
Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు అద్వానీ-జోషి గైర్హాజరు.. అతిథుల జాబితా ఇదే
Ram Mandir: సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 22 జనవరి 2024న రామమందిరాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. -
Israel Hamas War : 74 రోజుల్లో 19,000 మందికి మృతి… హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధానికి ఎండ్ కార్డు అప్పుడే ?
Israel Hamas War : ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత 74 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు గాజాలో 19 వేల మందికి పైగా మరణించారు. అయితే ఈ యుద్ధం అంత త్వరగా ముగియనుంది. -
Corona : 24 గంటల్లో కొత్తగా 127 కరోనా కేసులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ
Corona : కరోనా కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. సింగపూర్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కరోనా ఈ వేరియంట్ ఇప్పుడు భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. -
Tamilnadu : తమిళనాడులో అకాల భారీ వర్షాలు.. రంగంలోకి దిగిన వైమానిక దళం
Tamilnadu : తమిళనాడులో ఆది, సోమవారాల్లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి సహా దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. -
Fire Broke: గినియాలోని కొనాక్రిలో చమురు టెర్మినల్లో పేలుడు.. 8 మంది మృతి, 80 మంది గాయాలు
Fire Broke: పశ్చిమ ఆఫ్రికా దేశం ప్రధాన చమురు టెర్మినల్ వద్ద జరిగిన పేలుడు.. కానక్రీ నగరంలోని కలూమ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ను కుదిపేసింది. సమీపంలోని అనేక ఇళ్ల కిటికీలను పేల్చివేసి వందలాది మంది ప్రజలు పారిపోయేలా చేసింది. -
China : చైనాలో భారీ భూకంపం.. 90 మందికి పైగా మృతి, 200మందికి గాయాలు
China : వాయువ్య చైనాలో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. గన్సు, కింగ్హై ప్రావిన్స్లలో సంభవించిన ఈ భూకంపంలో కనీసం 95 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. -
Corona : పెరుగుతున్న కరోనా కేసులతో అప్రమత్తమైన రాష్ట్రం.. మాస్కులు పెట్టుకోవాలన్న ప్రభుత్వం
Carona : దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావు సోమవారం ఒక సలహా ఇచ్చారు. -
Rajasthan : పాఠశాలకు వెళ్తున్న 13 ఏళ్ల బాలిక కిడ్నాప్.. రాత్రంతా సామూహిక అత్యాచారం
Rajasthan : రాజస్థాన్లోని దౌసాలో 8వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. 13 ఏళ్ల బాలిక పరీక్షకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ మేరకు సమాచారం అందించారు. -
Madhya Pradesh: నేటి నుంచి మధ్యప్రదేశ్ 16వ అసెంబ్లీ మొదటి సెషన్ షురూ
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వచ్చి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఈరోజు అంటే సోమవారం మధ్యప్రదేశ్ 16వ అసెంబ్లీ తొలి సెషన్ కూడా ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?