Rakesh Reddy
Author- NTV Telugu-
Covid-19 : 24 గంటల్లో 529 కొత్త రోగులు.. 3 మరణాలు, 7 రాష్ట్రాల్లో JN.1 సబ్ వేరియంట్ వ్యాప్తి
Covid-19 : భారత్లో మరోసారి కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. బుధవారం (డిసెంబర్ 27) భారతదేశంలో ఒకే రోజులో 529 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. -
Fog Accident: పొగమంచులో కనిపించని రోడ్డు.. రెండు గంటల్లో 36 వాహనాలు ఢీ
Fog Accident: రోడ్లపై పొగమంచు విధ్వంసం సృష్టించింది. లక్నో ఎక్స్ప్రెస్వే, తాజ్ ఎక్స్ప్రెస్వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేపై మూడు పెద్ద ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు ఎక్స్ప్రెస్వేలపై రెండు డజన్లకు పైగా వాహనాలు ఢీకొన్నాయి. -
Russia Ukraine War : ఉక్రెయిన్ రష్యా పోరు.. కనిపించకుండా పోయిన నేపాలీలు
Russia Ukraine War : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు రెండేళ్లు కావస్తోంది. యుద్ధం ఇప్పట్లో ముగిసిపోతుందన్న వార్తలు అయితే రావడం లేదు. -
Corona Virus: ఈ రాష్ట్రంలో కరోనా ఉద్రిక్తత.. మొదట మాస్క్, ఇప్పుడు వారం హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి
Corona Virus: కరోనా వైరస్ మరోసారి వేగంగా విస్తరిస్తోంది. దీని కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కరోనా JN.1 కొత్త వేరియంట్ ప్రజలలో భయాందోళనలను సృష్టించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్ రోగులు నిరంతరం పెరుగుతున్నారు. -
Rahul Gandhi : బజరంగ్ పునియాతో సమావేశమైన రాహుల్ గాంధీ
Rahul Gandhi : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) సస్పెన్షన్ తర్వాత కూడా ఈ అంశంపై రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ ఉదయం హర్యానాలోని ఝజ్జర్లోని ఛరా గ్రామంలో ఉన్న వీరేంద్ర రెజ్లింగ్ అకాడమీకి చేరుకున్నారు. -
Israel Embassy : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు.. సీసీటీవీలో కనిపించిన అనుమానితులు
Israel Embassy : ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులకు బెదిరింపు లేఖ అందింది. ఈ లేఖలో ఇజ్రాయెల్ రాయబారులపై అనుచిత పదజాలం ఉపయోగించబడింది. -
MadhyaPradesh : చనిపోయిన ఎద్దులు.. దశదిన కర్మ.. ఆస్థికలు గంగలో నిమజ్జనం చేసిన యజమాని
MadhyaPradesh : మధ్యప్రదేశ్లోని మందసౌర్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ రెండు ఎద్దుల మరణానంతరం పూర్తి కర్మలతో అంత్యక్రియలు చేశారు వాటి యజమాని. అంతేకాకుండా ఎద్దుల అస్థికలను గంగలో కలిపారు. -
PM Modi : సౌదీ యువరాజుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ.. యుద్ధం పై తీవ్ర ఆందోళన
PM Modi : అరేబియా సముద్రంలో ఉద్రిక్తత, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య, ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో మాట్లాడారు. -
Fog Effect : ఢిల్లీలో తీవ్ర పొగమంచు.. భారీ సంఖ్యలో విమానాల దారి మళ్లింపు
Fog Effect : డిసెంబర్ నెలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. శీతాకాలం పూర్తి స్వింగ్లో ఉంది. రాజధాని ఢిల్లీలో చలి విపరీతంగా ఉంది. ఉదయం, రాత్రి దట్టమైన పొగమంచు కనిపిస్తుంది. -
Khalistan : ముస్లింలను రెచ్చగొడుతున్న పన్ను.. అయోధ్యలో రచ్చ సృష్టించాలని ప్లాన్
Khalistan : ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఇప్పుడు భారతదేశంలోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా వీడియోలో అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా హింసకు పాల్పడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?